Home » Author »Narender Thiru
ఒక తెలుగు యూ ట్యూబర్కు ‘నథింగ్’ కంపెనీ నుంచి ఒక బాక్స్ వచ్చింది. ఫోన్స్ అన్బాక్స్ చేసి, రివ్యూ ఇచ్చే ఆ యూట్యూబర్ ఎప్పట్లాగే ఈ ఫోన్ను కూడా అన్బాక్స్ చేశాడు. అయితే, అందులో ఫోన్ లేదు. ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది. దీంతోపాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంద�
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించ�
ఇప్పటికే గత సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో సెలవులు ముగుస్తాయి. అయితే, రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు.
వాట్సాప్లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది.
ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్ప్లస్, రియల్మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది. ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంప
హిజాబ్ వివాదానికి సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు హిజాబ్ దరించి రావడంపై ఒక �
దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ. మిగతా పార్టీలు కుటుంబాలు, వంశ పాలనకే పరిమితమయ్యాయి. బీజేపీ దేశం కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుంది. మనకు పార్టీ ఏం ఇచ్చింది అని కాకుండా, మనం దేశానికి, పార్టీకి ఏమిచ్చామో ఆలోచించాలి.
గత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.
జాతి వివక్ష కారణంతో తోటి విద్యార్థికి తరగతి గదిలో నిప్పంటించారు కొందరు విద్యార్థులు. మెక్సికోలోని క్యురెటారోలో గత జూన్లో ఈ ఘటన జరిగింది. జువాన్ జామోరానో అనే పద్నాలుగేళ్ల విద్యార్థి అక్కడి అరుదైన ఒటోమి తెగకు చెందిన వాడు.
ఛత్తీస్ఘడ్, విదర్భ, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్డీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
ముఖ్యమంత్రి తాగని టీకి.. చల్లగా ఉందని, నాణ్యత లేదని నోటీసులు జారీ చేయడం విశేషం. జిల్లా సప్లై ఆఫీసర్ రాకేష్ కన్హాకు, జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
వర్షాలు, వరదల ప్రభావం తేయాకు ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాలు తేయాకు ఉత్పత్తికి ప్రసిద్ధి. దేశంలో ఉత్పత్తయ్యే తేయాకులో 81 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే జరుగుతుందిఅసోంలో 2021 జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో 27 శాతం టీ ఉత్పత్తి తగ్గిప�
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు.
అన్ సీజన్లో ఫేక్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించి, మ్యాచుల్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా వీక్షకుల్ని నమ్మించి బెట్టింగ్ కూడా నిర్వహించారు. ఆ డబ్బులు కాజేశారు. ఈ ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది.
ఈ ఘటన జష్పూర్ జిల్లాలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గర్లోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్
పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.
ఏపీలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొంటారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.
చాలా మంది ఎంపీలు మాత్రం ఇంకా ఉద్ధవ్పై నమ్మకంతో, ఆయన వైపే ఉన్నారు. కాగా, ఎంపీలు కూడా షిండే వర్గంలో చేరిపోతారనే ప్రచారం జరిగినా, వారు షిండే వైపు వెళ్లలేదు. షిండే వైపు చేరిన శివసేన వర్గం బీజేపీకి మద్దతు ప్రకటించింది.