Home » Author »naveen
ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)
హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. తమిళనాడులో మరో వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడులో పెరుగు పేరు మార్చడమే ఇందుకు కారణం. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ లో ఉన్న కర్డ్, తమిళంలో ఉన్న తయిర్ పేర్లు తొలగించి దహీ అని హిందీలోకి మార�
మంచు కుటుంబంలో గొడవలు అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఒక టీజర్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు మంచు విష్ణు. ఎవరూ ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మంచు విష్ణు. ఆ టీజర్ చూశాక.. మంచు కుటుంబసభ్యులు.. జనాలను పిచ్చోళ్లను చేసేశారుగా అనే విమర్శలు వస్తు�
ప్రజాస్వామ్య భారత దేశంలో ఏం జరుగుతోంది? స్వతంత్రంగా పని చేయాల్సిన దర్యాఫ్తు సంస్థలు అధికార పక్షం చేతిలో కీలు బొమ్మల్లా ఎందుకు మారుతున్నాయి? దర్యాఫ్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ.. స్వతంత్రంగా పని చేయకపోతే, వాటిపై రూలింగ్ పార్ట�
తెలంగాణలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. ఇవా
అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.(BRS Vs BJP Vs Congress)
ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని.. (CM Jagan)
నగదు, వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి, రూ.2.15లక్షల నగదు మాయమవడం కలకలం రేపింది.(Kurnool Police Station)
30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెట్టావ్. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. (Sharmila)
పాచికలతో.. శకుని మాయాజూదం ఆడితే.. హైటెక్ హంగులతో పేకాటలో మాయ చేశాడీ అభినవశకుని. టెక్నాలజీ సాయంతో మూడు ముక్కలాటను మాయాజూదంగా మార్చేశాడు. లక్షలు గడించాడు.(Hitech Fraud)
2024 ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారా? గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన స్ట్రాటజీ సిద్ధం చేశారా? ఇంతకీ ప్రధాని మోదీ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి?
భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతటి ప్రత్యేక ఉందో ఆ కల్యాణ వేడుకకు ఉపయోగించే కోటి గోటి తలంబ్రాలకు అంతే ప్రత్యేకత ఉంది. ఇంతకీ గోటి తలంబ్రాల ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుంద�
టార్గెట్ 2024 అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు.. ఇందుకు అనుగుణంగా సరికొత్త రాజకీయ వ్యూహం రచించారు. (Chandrababu Naidu)
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)
ఎండ మండిపోతోంది. మాడు పగిలిపోతోంది. కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్. అప్పుడే ఏమైంది.. ముందుంది సినిమా అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ముందు ముందు ఎండలు మరింత మండిపోతాయని చెబుతున్నారు. ఈ ఏడాది చాలా హాట్ గురూ అని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక గుండెల
TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది.
వైసీపీ నుంచి నలుగురు కాదు 40మంది టచ్ లో ఉన్నారు. మేం వస్తామంటే మేం వస్తాం అంటున్నారు. ఎవరిని తీసుకోవాలో వద్దో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.(Atchannaidu)
Hyderabad Airport Metro : హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనుల కొనసాగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరించనున్న పనులు.. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 100 చోట్ల మట్టి పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ ఎయ�
నేను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. మహిళ ఆరోపణల్లో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ నాది కాదు.(BRS MLA Reaction)