Home » Author »naveen
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడ
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 24,2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలు, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిం
టీ20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా కు 4 జట్లు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు.. సూపర్-12లో టాప్ టీమ్స్ తో పోటీ పడనున్నాయి.
టీ 20 వరల్డ్ కప్ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్లోనే సూపర్ 12 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జాలో ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి
టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింప
ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు.. ఇంకో వైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పుల నుంచి నూనెల వరకు.. ఒకటని కాదు.. దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు సీఎం జగన్. వారందరికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా నిరుపేద
నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు
దేశంలో అతిపెద్ద యూపీఐ ప్లాట్ ఫామ్ ఫోన్ పే. ఎంతో మంది దీన్ని వాడుతున్నారు. ఫోన్ పే ద్వారా గ్రాసరీ స్టోర్లో చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్ఫర్, బిల్లుల చెల్లింపు వరకు పలు రకాల సేవలు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలన్న తల్లిదండ్రుల సంఘం పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ ఉండగా, ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని కోర్టు
టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో అలజడి రేపింది. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలను రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చే
గతంలో ఓ పానీపూరీ బండి వ్యక్తి పానీపూరీ నీళ్లలో మూత్రం పోయడం కళ్లారా చూసి అంతా షాక్ తిన్నాం. ఇది మరువక ముందే అలాంటి దారుణం మరొకటి చోటు చేసుకుంది. ఓ దాబాలో తందూరీ రోటీ చేసే ఓ వ్యక్తి
చిరు తిండి పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. కామన్ మ్యాన్ అయినా రిచ్ మ్యాన్ అయినా.. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. దాదాపుగా అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి(గప్ చుప్). రోడ్
కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది.
తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే
బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. బూతులకు వైసీపీనే యూనివర్శిటీ. చంద్రబాబును, ప్రతిపక్ష నేతలను, ఉద్యోగులను బూతులు తిట్టిన వారినేం చేశారు..? కేసులెందుకు పెట్టలేదు.
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు..
రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో