Home » Author »naveen
రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదు. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది, ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత..
సోషల్ మీడియా పుణ్యమా అని.. సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మంచి పని చేస్తే నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే ఏదైనా కాని పని చేశారో ఇక అంతే సంగతులు.
కొత్త పార్టీ ఏర్పాటు, బీజేపీతో పొత్తుపై మాజీ సీఎం కీలక ప్రకటన చేశారు. ఊహాగానాలకు తెరదించుతూ త్వరలోనే సొంతంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు...
కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..
మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో
ఇటీవలి కాలంలో ఈ కామర్స్ సంస్థల తప్పిదాలు ఎక్కువయ్యాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ చేస్తున్నాయి. ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా సబ్బులు..
పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.
రేపు(అక్టోబర్ 20,201) రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్
ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుంది. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదు..
'జగనన్న తోడు' పథకం కింద లబ్దిదారులకు వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రేపు(అక్టోబర్ 20,2021) ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను సీఎన్బీసీ న్యూస్ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఏం అడిగిందో, పుతిన్ ఏం చెప్పాడో అనే అంశాల కన్నా.. న్యూస్ యాంకర్ వేసుకున్న
తాజాగా ఆపిల్ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం దాని ధర. అవును, ఎలక్ట్రానిక్ డివైజస్ డిస్ ప్లే క్లీన్ చేసేందుకు ఆపిల్ ఓ పాలిషింగ్ క్లాత్ తీసుకొచ్చింది.
దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా మారాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరి
జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
'సుఖీభవ' కుర్రాడిపై దాడి జరిగింది. రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. కొంతమంది అతడిని విచక్షణారహితంగా కొట్టారు. దాడికి..
రష్యాలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ దేశంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు నమోదు కావడం..
విజయనగరం సంస్దానానికి అప్పటి రాజు పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబగా చెబుతారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి..
కారుణ్య నియామకాలపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు
మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఉచితంగానే రూ.7లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందొచ్చు. ఒక్క దరఖాస్తు నింపితే చాలు.. రూ.7 లక్షల వరకు
ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం