Home » Author »naveen
ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది.
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులు ఇవి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో మనిషి
ఐపీఎల్ 2021 ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయ్. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున
లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం..
స్పేస్ టూరిజం..(అంతరిక్ష పర్యాటకం..) పై రెండో క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ విలియమ్ అసహనం వ్యక్తం చేశారు. స్పేస్ టూరిజంపై ఫోకస్ పెట్టిన అపర కుబేరులకు ఆయన హితవు పలికారు. ఇతర గ్రహ
గత 10 రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్.. తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే..
జేఈఈ ఫలితాల్లో జైపూర్కు చెందిన 18 ఏళ్ల మృదుల్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక మార్కులతో ఆలిండియా టాపర్ గా నిలిచాడు. 360 మార్కులకు 348 మార్కులు సాధించాడు.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు(23) ముంబై సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. డ్రగ్స్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిట
ఆయన వయసు 73ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య వయసులో భారీ తేడా ఉంది. అయితేనేమీ.. ఇద్దరి మనసులు కలిశాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో పోలీసులు మరొక కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. గుంటూరులో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు..
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు చీకట్లో మగ్గిపోవాల్సిందేనని భయపడుతున్నారు. విద్యుత్ సంక్షోభ
ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 3వేల 261 పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పం
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు
తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నేతలు, పత్రికల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ నోటీసులు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్..
కొందరు ఆర్సీబీ అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ జట్టు ఆటగాళ్లపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలను బూతులు తిడుతున్నారు.
ప్రతి రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ సేవలు బంద్ చేయాలి. ఈ మేరకు వాట్సాప్ ను భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు యూజర్లు ఈ మేసేజ్ ను 48 గంటల్లో ఫార్వార్డ్ చ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ స్కామ్ లో కొత్త కోణం బయటపడింది. సాయికుమార్ గ్యాంగ్ తెలంగాణలోనే కాదు ఏపీలోనూ డబ్బులు కొట్టేశారు. ఏపీలో 2 ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజ