Home » Author »naveen
ప్రతి రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ సేవలు బంద్ చేయాలి. ఈ మేరకు వాట్సాప్ ను భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు యూజర్లు ఈ మేసేజ్ ను 48 గంటల్లో ఫార్వార్డ్ చ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ స్కామ్ లో కొత్త కోణం బయటపడింది. సాయికుమార్ గ్యాంగ్ తెలంగాణలోనే కాదు ఏపీలోనూ డబ్బులు కొట్టేశారు. ఏపీలో 2 ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజ
ఏపీలో గడిచిన 24 గంటల్లో 32వేల 846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 88, గుంటూరు
మహిళలపై మానభంగాలకు పాల్పడే వారిని శిక్షిస్తే సరిపోదని... నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందని వైసీపీ..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.
దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని రోజుల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడబోతోందని, ఫలితంగా అంధకారం నెలకొంటుందనే ప్రచారం జరుగుతోంది.
బొగ్గు కొరతతో దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనలు నెలకొన్నాయి. పలు రాష్ట్రాలు కరెంట్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్న దూకుడు పెంచారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ క్షిపణులు ప్రయోగించి ఉద్రిక్తలు పెంచిన కిమ్.. తాజాగా మరో హాట్ స్టేట్ మెంట్ ఇచ్చా
ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ
ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పా
బిగ్ బుల్గా పేరొందిన దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝన్వాలా సైతం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆకాశ' ’ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థను నెలకొల్ప
ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు రాణి
రష్యా.. కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించిందా? వాళ్లు సొంతంగా టీకాను అభివృద్ది చేయలేదా? వ్యాక్సిన్ బ్లూప్రింట్ ను రష్యా చోరీ చేసిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయా? అంటే అవుననే అం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి రేపే (అక్టోబర్ 12,2021) లాస్ట్ డేట్. UPSC ESE 2022
విద్యార్థులకు సహకారం అందించేందుకు ఏఐసీటీఈ కొత్త స్కాలర్షిప్ను తీసుకొచ్చింది. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థలు లేదా యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు..
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేల 657. కేజీ పాల ధర రూ.1,195. ఏంటి షాక్ అయ్యారా? గుండెల్లో వణుకు పుట్టిందా? అవును, నిజమే.. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరిగాయి. అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తిని కలిగించాయి. ప్రకాష్ రాజ్,
ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నేరుగా ఫైనల్ లోకి దూసు
ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరిగాయి. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో మాట