Home » Author »naveen
కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం.
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పనవ్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వైసీపీ మంత్రులు,
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టుని పంజాబ్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. స
పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో..
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బౌలర్లు రాణించారు. చెన్నై జట్టు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్(AE) ఉద్యోగాలు భర్తీ
ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కడప జిల్లా బద్వేల్ బైపోల్ నేపథ్యంలో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కాన
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అనూహ్యంగా హైదరాబాద్ గెలిచింది. 4 పరుగుల తేడాతో బెంగళూరుపై విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ ని
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకాకు (RTS, S/AS01) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. దోమ ద్వారా వచ్చే మలేరియా వ్యాధి.. ఏటా 4లక్షల కంటే ఎక్కువ మందిని చంపుతోంది. ''
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్ట
కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ హబ్స్, డిజిటల్ హెల్త్ పై అధికారులతో చర్చించారు. వా
మీరు భోజన ప్రియులా? బిర్యానీ లొట్టలేసుకుంటూ లాగించేస్తారా? మీకు మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టమా? అయితే, బయట కాకుండా ఇంట్లోనే చేసుకోని తినండి. హోటల్స్, రెస్టారెంట్ల వైపు వెళ్లకండి. మీ
మొన్న ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్హోస్టెస్, ఇప్పుడు స్పైస్జెట్ ఎయిర్హోస్టెస్.. ఫ్లైట్ లో డ్యాన్సులతో దుమ్మురేపుతున్నారు. అదిరిపోయే స్టెప్స్ తో వావ్ అనిపిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ నష్టాలతో ముగిసింది. బుధవారం ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే కాసేపటికే డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి సాగింది. చివరికి నష్
ఇప్పటివరకు 75మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు..
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతేడాది కంట
ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ షో తో రాజస్తాన్ రాయల్స్ జట్టుని చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో గ్ర
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్తాన్ బ్యాట్స్ మె
అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ