Home » Author »naveen
ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు(ఎన్ సీబీ-మాదకద్రవ్యాల నిరోధక శాఖ) ఆ నౌకపై రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. మరోసారి హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచారు. ఒక్కరు కూడా రాణించలేదు.
కోస్గిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలను ఎప్పుడూ గౌరవించని కేసీఆర్ కు ఎన్నికల
కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక పోటీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో
కరోనా మహమ్మారిని కట్టడి చేసే ట్యాబ్లెట్ వచ్చేసిందా? ఆ ట్యాబ్లెట్ అన్ని వేరియంట్లనూ అణచివేస్తుందా? మరణాలు, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంద
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు మరింత తగ్గాయి. నిన్న 865 కేసులు నమోదవగా, తాజాగా 765 కేసులు
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలో పోటీకి సంబంధించి బీజేపీ కీలక ప్రకటన చేసింది. బై పోల్ లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశ
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పంజాగుట్ట జీవీకే దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు
ఐపీల్ 2021 రెండో దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు దుమ్ములేపింది. చెన్నై పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చ
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడం లేదని తెలిపారు. మృతి చెందిన ఎమ
విధి నిర్వహణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పరిహారం ఇస్తారనే విషయం తెలిసిందే. కాగా, ఈ పరిహారం చెల్లించే నిబంధనల విషయంలో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగి బతికుండగా
ఐపీఎల్ రెండో దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై చెలరేగింద
ఐపీఎల్ రెండో దశలో భాగంగా షార్జా వేదికగా ముంబయి ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బ
ఏపీలోని అగ్రవర్ణ మహిళలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.45వేలు వేయనున్నారు. లబ్దిదారులు దరఖాస్తు చేసుకునే విధానం..
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు ప
అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 152 వ జయంతి. దీన్ని పురస్కరించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండాను లడఖ్లోని లెహ్ లో ఆవిష్కరించారు. లడఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆర్కే బథుర్ ఈ త
ఇటీవల అనూహ్యరీతిలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారా? ఆయన తీరు చూస్తుంటే ఈ అనుమానం కలగక మానదు. తాజాగా సిద్ధూ ఆసక్తి
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 19.4 ఓవర
ఓలా ఎలక్ట్రిక్ లోకి నిధులు వెల్లువెత్తాయి. తాజాగా 200 మిలియన్ల డాలర్లకు పైగా నిధులు ఓలా ఎలక్ట్రిక్ సేకరించింది. ఫాల్కన్ ఎడ్జ్తోపాటు సాఫ్ట్ బ్యాంక్ తదితర ఇన్వెస్టర్ల నుంచి
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ధోని నమ్మకాన్ని చెన్