Home » Author »naveen
డైనోసార్లు.. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద సంచరించిన అతి భారీ జీవులు. కాలక్రమంలో వాతావరణ మార్పులతో ఈ రాక్షస బల్లుల జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. ఇప్పటికీ వీటి అవశేషాలు
సామాన్యులకు ఇంధన ధరలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. అసలే ఆకాశాన్ని తాకిన ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెరిగిన ధరలతో బతుకు బండి నడిపేది ఎలాగో తెలియక అవస్థలు పడుతున్నాడు.
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సత్యం. పుట్టుకలు చావులు సర్వ సాధారణం. అది మనిషి అయినా, జంతువైనా అంతే. అయితే, దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకోని
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు రెడీ అయిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూ
మీరు పెన్షనరా? ప్రతి నెల ఫించన్ వస్తుందా? అయితే మీకో అలర్ట్. వెంటనే మీరు ఓ పని చేయాలి. ఓ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. లేదంటే.. వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వే
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అనౌ
ఐపీఎల్ 2021 మలి దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ధరను మరోసారి భారీగా పెంచింది. 2021లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెరగడం ఇది మూడోసారి. ఈ ధరల ప
ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్
పండుగ సీజన్ వచ్చేస్తోంది. పండుగ సందర్భంగా కొనుగోళ్లు చేయడం కామన్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తలు భారీగా కొంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు
దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకు
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.
వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల బంగారాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే, బంగారంపై పలు రకాల పన్నులు వేస్తారని మీకు తెలుసా? ఎంత పన్ను కట్టాలో తెలుసా?
అసలే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు..
ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 136
టాస్ గెల్చిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో మక్రమ్ 29 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.
ఈ నెల 25న హైదరాబాద్ నగరం మణికొండలో నాలాలో పడి చనిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రజనీకాంత్(42) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి మణికొండ
ఏడాదిన్నర దాటింది... వ్యాక్సిన్లూ వచ్చాయి.. అయినా, ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదు. ఈ మహమ్మారి ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ క