Home » Author »naveen
నేటి రాత్రి నుండి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అ
ఈ నెల 27న భారత్ బంద్. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. జిల్లాల మధ్య బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కేవలం తెల
గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసి
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రిపబ్లిక్ అని
వాల్ మార్ట్ ఓన్డ్ ఫ్లిప్కార్ట్ ప్రతి ఏటా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్స్ కు రెడీ అయ్యింది. అయ
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ పై ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుం
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బె
భారతదేశంలో కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగానే ఉండే అవకాశమే ఎక్కువని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తెలిపింది. భారత్లో కరోనా మూడో వేవ్
అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఆ పార్టీ నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో (2024) నేను, నా కూతురు
చైనా ప్రభుత్వానికే కాదు అక్కడి కంపెనీలకు కూడా భారత్ అంటే ద్వేషమే. చాన్స్ చిక్కితే చాలు ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ పెద్ద కంపెనీ భారతీయులపై తన అక్క
ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చే
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. కాలు బెణకడంతో ఢిల్లీ టూర్ ను జగన్ రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ బదులు హోంమంత్రి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు.
కాదేది మోసానికి అనర్హం అన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆశ చూపి మభ్య పెట్టి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్
ఈ రోజుల్లో తోటి మనిషిని పట్టించుకోవడమే కష్టమైపోయింది. ఎవడు ఎలా పోతే ఏంటి.. నాకెందుకు... నేను బాగుంటే చాలు అనే స్వార్థం మనిషిలో పెరిగిపోయింది. సాటి మనిషి కష్టాల్లో లేదా ఇబ్బందుల్లో
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కి గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయా? అమెజాన్ కు చెక్ పెట్టేందుకు టాటా రంగంలోకి దిగిందా? అందుకు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిందా?
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ మేసేజ్ లు, ఫేక్ కాల్స్ తో జనాలను బురిడీ కొట్టేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వారి ఖాతా
90ఏళ్ల వయసు అంటే.. ఇంట్లో ఓ మూలన కూర్చుని కృష్ణా, రామా అంటూ కాలం గడిపేస్తారు. ఇదీ అందరిలోనూ కామన్ గా ఉండే అభిప్రాయం. కానీ ఆ భావన పూర్తిగా తప్పు అని నిరూపించింది ఈ బామ్మ. 90 ఏళ్ల వయ
యావత్ ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ వణికిస్తోంది. అధిక దేశాల్లో డెల్టా ప్రాబల్యమే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చిన్నారులపై డెల్టా
వార్ వన్ సైడ్ అయ్యింది. ముంబై తేలిపోయింది. కోల్ కతా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో..
రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్ గోల, పొల్యూషన్ బాధ లేకుండా ఎంచక్కా మన కారు గాల్లో ఎగిరిపోగలిగితే ఎంత బావుంటుందో కదా. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అదే నిజమైతే బాగుంటుంది కదూ.