Home » Author »naveen
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడం కోసం ఫ్యూచర్ రెడీ టాలెంట్ వర్చువల్ ఇంటర్నషిప్
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ నోకియా మార్కెట్ కు అనుగుణంగా దూకుడు పెంచింది. సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా జీ సిరీస్లో 5జీ ఫస్ట్ ఫోన్ని ఇండియన్ మార్కెట్లో విడుద
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించే
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. ఫేక్ ఎస్ఎంఎస్ లు, కాల్స్, యాప్స్ తో బురిడీ కొట్టిస్తున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ ఐపీఎల్ సీజన్ ను పురస్కరించుకుని తన యూజర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఐపీఎల్ సీజన్ లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్బ్యాక్, ఇతర
పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంతా కోరుతున్నారు. త్వరలో ఇంధర ధరలు తగ్గకపోతాయా అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం.
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ త్వరలోనే క్యాష్ బ్యాక్ ఆఫర్లు తీసుకురానుంది. పేటీఎం, ఫోన్ పే లతో పోటీ పడేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను..
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఐదుగురు టాప్ సీఈవోలతో మీటింగ్ అవనున్నారు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచా
కోవిడ్ సోకిన వారు సహజంగా నాలుగు వారాల్లో కోలుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ప్రారంభమైన నాటి నుంచి వారాలు, కొన్ని నెలల పాటు కోవిడ్ లక్షణాలు అలాగే ఉండటాన్ని లాంగ్ కోవిడ్..
అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ మందలించదనో... ఇలా చిన్న విషయాలకే టీనేజర్లు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కోర్టు కేసులపై దృష్టి పెట్టాలని కోరా
మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ల
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన్ ఈ మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
అసలే న్యూజిలాండ్ జట్టు చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకుని వెళ్లిపోయిందని బాధలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. భద్రతా సిబ్బంది తిన్న బిర్యానీ
కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన వారికే అందించిన వ్యాక్సిన్లు.. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు
చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. చంద్రబాబు బూట్లు తుడుస్తా. ఆయన కాళ్ల దగ్గర..
క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్..