Home » Author »naveen
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసింది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన వారికి టీకాలు ఇస్తున్నారు. రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల వ్యాక్సినేషన్లో పలు తప్పిదాల
ఈ భూమ్మీద అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదు. పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తుంది. ఎలాంటి త్యాగానికైనా వెనకాడదు. పిల్లల క్షేమం కోసం తన ప్రాణాలను కూడా పణం
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిద
అఫ్ఘానిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20మంది తీ
ఇది భారత టెకీలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మార్చిన హెచ్1బీ వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టేసింది. అమెరికన్ల స్థానంలో తక్కు
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో పరిశ్రమ భారీ పెట్టుబడి..
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం పూర్తిగా, సోమవారం పాక్షికంగా మద్యం షాపులు మూత పడనున్నాయి. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్ల( హైదరాబాద్
జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా..
ఓ మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఆయాకు జైలుశిక్ష పడింది. ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ లో ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్నది. ఇక మద్యం దుకాణాల్లోనూ గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణ
అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మాణానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మి
పాపులారిటీ కోసమో మరో కారణమో తెలియదు కానీ.. కొంతమంది యువకులు చేసిన పని ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వాళ్లకు పిచ్చి కానీ పట్టిందా అనే అనుమానాలు కలగక మానవు. రన్నింగ్ ట్రైన్ లో వాళ్లు చేసి
మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా చీటింగ్ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి బలహీనతలను, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా రెండు తలల పామును అడ్డు పెట్టుకుని ఓ ముఠా రంగంలోకి
ఈ రోజు ఉదయం స్టేషన్ ఘన్పూర్ రైల్వే పట్టాల దగ్గర రాజు మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్పై మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే..
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు రాజు అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై తేలాడు. ఘట్కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు ద
జియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్మీ ని ఇండియాలో విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ తెస్తోంది. త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్ను లాంచ్ చేయనున్నట్టు జియోమీ ప్రకటిం
వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైంది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కడప నగరం నెహ్రూనగర్లో ఈ వ
ఒక బండి.. దానిపై 12మంది పిల్లలు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ వ్యక్తి తన బండిపై 12మందిని ఎక్కించుకున్నాడు. అందరూ పిల్లలే. రోడ్
ఇన్నాళ్లు భారీ హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర..