Home » Author »naveen
ఇన్నాళ్లు భారీ హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర..
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.
తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా సిద్ధమయ్యారా? త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారా? అంటే అవుననే అంటున్నాయి..
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మాస్కుల వినియోగం మస్ట్ చేశాయి ప్రభుత్వాయి. కరోనా వ్యాప
సినీ నటుడు సోనూసూద్ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుత
సెన్సెక్స్ ఉదయం 58,354 పాయింట్ల దగ్గర సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,777 దగ్గర జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 476 పాయింట్ల లాభంతో 58,723 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైత
యాపిల్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ లో అప్ గ్రేడేడ్ ఐప్యాడ్ గురించి ప్రకటన చేసింది. యాపిల్ నుంచి వచ్చిన ఐప్యాడ్స్ లో తక్కువ ఖరీదు చేసేది ఇదే. దీని ప్రారంభ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. పలు సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది. సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు ఆన్
మే నుంచి ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ 51 స్టార్ లింక్ బ్రాండ్ బాండ్ శాటిలైట్లు లాంచ్ చేసింది. వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ స్టేషన్లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 4E నుండి సోమవారం రాత్రి..
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. టీకా వేగం పెరిగినప్పటికీ, ప్రపంచ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్..
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో
ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ
చార్టెర్డ్ అకౌంటెన్సీ(CA) పరీక్షల్లో పాస్ అవడమే కష్టం అని అనుకుంటే ఆ అన్నా చెల్లెలు అదరగొట్టేశారు. ఏకంగా ఆలిండియా ర్యాంకులు సాధించారు. మధ్యప్రదేశ్ మొరెనాకు చెందిన నందిని అగర్వాల్ (
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేవైసీ అప్డేట్ పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
టెలికాం రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ తీసుకురానున్న సంగతి తెలిసిందే. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు..
అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది