Home » Author »naveen
కరోనా కారణంగా సాఫ్ట్వేర్ సహా చాలా రంగాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు అంతా ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కాగా, సాఫ్ట్వేర్ కంపెనీల్
కరోనావైరస్ మహమ్మారి నివారణకు ఎర్రచీమల పచ్చడిని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు అత్యంత దయనీయ స్థితిలో ఫుట్పాత్పై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.నెరిసిన జుట్టు, పాతబడిన డ్రెస్సు, ఫుట్పాత్పై న
నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్ యాపిల్ ఐఫోన్. యాపిల్ నుంచి ఏ ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. స్మార్ట్ఫోన్ అభిమానులు ఎప్పటి నుంచో
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన 23ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషన్ హీరో అయిపోయాడు. నీరజ్ చోప్రా ఇప్పుడో సెలెబ్రిటీ. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకు
ఇప్పటివరకు అత్యధిక ఐక్యూ(ఇంటెలిజెన్స్ కోషెంట్) ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ సోకినా తీవ్ర ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు తెలిపాయి. దీంతో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగుచూసి
ఆమెకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు. అయితే ఆమె తీరు అందరిని షాక్ కి గురి చేస్తోంది. కొత్త వ్యక్తి పరిచయం అయితే చాలు.. అతడితో కలిసి ఇంట్లో నుంచ
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి దళిత వాడల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల నగదు జమ..
జీమెయిల్ అంటే మేసేజ్ లు పంపడం, రిసీవ్ చేసుకోవడం. ఇప్పటివరకు ఇంతే. కానీ, ఇకపై అదనపు ఫీచర్లు రానున్నాయి. అవును, జీమెయిల్ యూజర్లకు గూగుల్ గుడ్న్యూస్ చెప్పింది. కొత్త సదుపాయం..
జాతీయ పార్టీ. పైగా ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఆ పార్టీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 222మంది నేతలు ఇతర..
ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వినియోగదారులను అలర్ట్ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కబోతున్న ప్రయాణికురాలి బ్యాగులో పుర్రె కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ విమానం ఎక్కబో
వినాయక చవితి సందర్భంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ.
కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
జనాలకు ఇప్పుడు బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ల భయం పట్టుకుంది. ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాల్లో బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటే.. వ్యాక్సిన్..
సాధారణంగా జాబ్ చేసే వారికి క్రెడిట్ కార్డు పొందడం పెద్ద కష్టం కాదు. వారి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు మంజూరు చేస్తాయి. దీని కోసం శాలరీ స్లిప్..
ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కార్ల తయారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్ల తయారీ కష్టమని ఆయన అన్నారు. అంతేకాదు లాభాలతో కార్ల తయారీ సంస్థను నడపడం..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. వారికి హెచ్చరిక పంపింది. మీ ఫోన్