Home » Author »naveen
ఏకంగా సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ పై కేసు నమోదైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీడీ నగర్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నందకుమ
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించింది. భారీగా పరుగులు చేసింది. చివరకు 466 రన్స్ కు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. 'వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్
23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు(ఆదాయపు పన్ను రిటర్న్-ఐటీఆర్ దాఖలు చేసిన) రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 8న
ఈ రోజుల్లో చిన్న ఇల్లు కొనాలన్నా ముందుగా చూసేది సౌకర్యాలే. అందులో ప్రధానమైనది నీటి సరఫరా. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్. ఆ తర్వాత డ్రైనేజీ, రోడ్డు. ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో అని చూసుకు
కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి..
10 కాదు 20 కాదు ఏకంగా 101 ఆపరేషన్లు.. అదీ జస్ట్ 7 గంటల్లోనే. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. ఓ డాక్టర్ ఏడు గంటలపాటు 101 మందికి కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
కారు కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. లేదంటే అదనపు భారం తప్పదు. అవును, కార్ల ధరలు మరింత పెరుగనున్నాయి. ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయం పెరిగిందని దాదాపు అన్ని ఆటోమొబైల్
పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బతుకు భారంగా మారిందని వాపోతున్నారు. ధరలు తగ్గించాలని గగ్గోలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన
వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన..
టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.
మనీ హీస్ట్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన స్పానిష్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్. ఓటీటీ ప్లాట్ ఫామ్లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా.. మనీ హీస్ట్ సిరీస్ గురించి
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండ
హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరుతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ కు తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చ
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర రక్షణశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, క్యాటరింగ్ ఇన్ స
చిత్తూరు జిల్లాలో 74 మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తు