Home » Author »naveen
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం అయ్యింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవలే తన గెలాక్సీ A52s 5జీ స్మార్ట్ ఫోన్ను యూరప్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి
అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల అరాచకాలు, దురాఘతాలకు అంతే లేదు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి 6వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ల(సార్వభౌమ పసిడి బాండ్లు) జారీ ప్రక్రియ మొదలైంది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం అని నిపుణులు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 765
మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ ను ఢిల్లీలో విచారించారు. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్లో కలకలం రేగింది. ఇంకా
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.
ఏడాదిన్నర దాటింది.. ఇంకా కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభిస్తోంది. టీకాలు వచ్చినా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా..
సుమారు 25వేల కానిస్టేబుల్(జీడీ-జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో(ఆగస్టు 31,2021) ముగియనుంది. ఆగస్టు 31 చివరి తేదీ అని, వెంటనే అప్లయ్ చేసుకోవాలని స్టాఫ్ సెలెక్షన్..
చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడిపారు. శారీరకంగా దగ్గర కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. దీంతో వారి ప్రేమ వ్యవహారం బయటపడింది. పెళ్లి కాకుండానే యువతి గర్భం దాల్చడంతో..
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల పైకప్పు విద్యార్థి ప్రాణం తీసింది. ఆదివారం(ఆగస్టు 29,2021) సెలవు రోజు కావడంతో పలువురు పిల్లలు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 64వేల 550 నమూనాలు పరీక్షించగా 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123
ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశం
లైంగిక ఉద్దేశం లేకుండా చిన్నపిల్లల బుగ్గలు తాకడం నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'లైంగిక ఉద్దేశం
అదృష్ట దేవత ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో పలకరిస్తూ ఉంటుంది. కొందరికి లాటరీ రూపంలో అదృష్టం వరిస్తుంది. వారికి మాత్రం పిల్లి రూపంలో అదృష్టం వచ్చింది. ఆ పిల్లే వారికి 10 లక్షల
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్, క్రికెట్ అభిమాని
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 21 వ తేదీ దరఖాస్తులకు
ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే... కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా