Home » Author »naveen
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం (ఆగస్టు 27,2021) ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహా మండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి.
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో మీకు తెలుసా? ఒకవేళ ఉంటే అవి పని చేస్తున్నాయో లేదో తెలుసా? మీ పేరు మీదున్న పని చేయని, గుర్తు తెలియని నెంబర్లను బ్లాక్ చేయడం ఎలానో తెలుసా?
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభవార్త చెప్పారు. ఆ విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్
దేశంలోని గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సింగిల్ గర్ల్ చైల్డ్కు ఈ స్కాలర్షిప్ అందిస్తారు. వివిధ ప్రమాణాల ప్రకారం మూడు వేల మందిని
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్వ్యూయర్, ఎనీడెస్క్
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే ని
ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్న
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇ
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల పరువు తీస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల గౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో
చిత్తూరు జిల్లా మదనపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురు జంప్ అయ్యింది. దీంతో వరుడు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వధువు కుటుంబంపై కేసు పెట్టారు.
హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు జనంలో గందరగోళానికి దారి తీశాయి. జీహెచ్ఎంసీ తీరుతో భవనాల, ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నార
సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లా టూర్ కి వెళ్లనున్నారు. గురువారం(ఆగస్టు 26,2021) మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. ఒంటి గంటకు గన్నవ
అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం మంగళవారం(ఆగస్టు 24, 2021) డబ్బులు జమ చేయనుంది. రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.16 కోట్లు
సరదాకు చేసిన పని అతడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కథ అడ్డం తిరిగింది. పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని
టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథానికి డ్రైవర్గా మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకెళ్ల
ఫైజర్ బయో ఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది.
తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల కొరతతో కేంద్రం అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో నిధుల సమీకరణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసు
భారత్ లోని యూనెటైడ్ స్టేట్స్ మిషన్ 2021లో రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు అప్రూవ్ చేసింది. ఈ మేరకు దేశ ఎంబసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎంబసీ ప్రకారం ఈ ఏడాది 55వేల