Home » Author »naveen
రైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఇకపై తక్కువ ధరకే ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు. ఏసీ కోచ్ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఏసీ కోచ్లో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కొత్త అవతారం ఎత్తారు. నిత్యం రాజకీయాలతో బిజీగా గడిపే ఆమె టీచర్ గా మారారు. క్లాస్ రూమ్ లోకి వెళ్లి
ఓ రైలు లోకోపైలెట్లు గజరాజును రక్షించారు. అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్
స్పేస్ పెన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఊహలను స్పేస్ పెన్నులు ఎల్లప్పుడూ ఆకర్షిస్తున్నాయి. అసలు స్పేస్ పెన్లు ఉన్నాయా? లేవా? అన్నది ఆసక్తికరమైన అంశం.
మీరు ఎప్పుడైనా సినీ స్టార్స్ ను గమనించారా? వారి చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. వారు ఎంతో బలంగా, ధృడంగా ఉంటారు. ఆజానుబాహుల్లా కనిపిస్తారు. సినీ ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా
ఆమె పేరు కజూమి. ఫ్లోరిడాకు చెందిన మోడల్. వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం ఈ మోడల్ న్యూస్ లోకి ఎక్కింది. దీనికి కారణం ఆమె అందంతో పాటు ఆమె పడుతున్న సమస్య.
సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మనుషులను చంపుకు తింటోంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు
అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింత ఇది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.
టెలికాం రంగంలో అత్యధికమంది యూజర్లతో ప్రథమ స్థానంలో ఉన్న జియో.. యూజర్ల సంఖ్య మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది. గ్రామీణ భారతం లక్ష్యంగా గూగుల్తో కలిసి
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. ఆస్ట్రేలియాలో గుండె ఆపరేషన్ చేసేటప్పుడు కెయిన్స్ కు పక్షవాతం వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.
కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే..
అవును 10లక్షలకు పైగా ప్రమాదకర వీడియోలను యూట్యూబ్ తొలగించింది. డేంజరస్ కరోనావైరస్ తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను తొలగించాము అని యూట్యూబ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి
విశాఖ జిల్లా మద్దిలపాలెంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కాసేపట్లో కన్న కూతురి వివాహం. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం. పెళ్లి జరగడానికి ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రుల
భారత్ కు కరోనా కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉందా? కొత్త వేరియంట్ డెల్టా కన్నా డేంజరా? కరోనా కొత్త వేరియంట్ భారత్ ని కుదిపేయనుందా? అంటే
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) టెన్త్ క్లాస్ అర్హతతో 25వేల 271 జీడీ(జనరల్ డ్యూటీ) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది.
ఏ పంట పండించినా నష్టాలే మిగులుతున్నాయి. పెట్టిన డబ్బు తిరిగి రావడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు.. కలెక్టర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి పండిస్తాను
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.