Home » Author »naveen
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సల్లూ భాయ్
బంగారు నగలపై హాల్ మార్కింగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు..
ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు ముప్పు పొంచి ఉందా? కంటి సమస్యలు వస్తాయా? మెల్లకన్ను సమస్య తీవ్రమవుతోందా? అంటే అవుననే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అప్ఘానిస్తాన్ సంక్షోభంపై స్పందించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను టార్గెట్ చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... చిరు వ్యాపారులు, స్టార్టప్ లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అండగా నిలిచేందుకు సిద్ధమైంది. భారత్ లో కొత్త బిజినెస్
చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లల పాలసీకి
రైలు ప్రయాణికులకు అలర్ట్. రిజర్వేషన్ చేసుకోవాలని అనుకుంటున్న వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా
హనీట్రాప్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఏకంగా సినీ స్టార్లే అడ్డంగా బుక్కయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది సెలబ్రిటీలు ట్రాప్లో
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటారు. పతకాల పంట పండించారు. కాగా, ఒలింపిక్స్ లో మహిళా అథ్లెట్ల సక్సెస్ వెనుక
అఫ్ఘానిస్తాన్ లో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ప్రజల బాధలు, అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబన్ల బారి నుంచి తప్పించుకోవడానికి
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ త్వరలోనే ప్రారంభం కానుంది. యూఏఈలో మిగిలిన
పాకిస్తాన్ సినీ నటి, ప్రముఖ టెలివిజన్ తార మెహ్విష్ హయత్ కు కోపం వచ్చింది. ట్రోలర్స్ పై ఆమె విరుచుకుపడింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.
బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రిన్సిపాల్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఎన్బీయే టైటిల్ విన్నింగ్ టీమ్ లో అతడు సభ్యుడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సింగ్
ఆస్ట్రేలియాలోని ఓ సూపర్ మార్కెట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్ లోకి అనుకోని అతిథి వచ్చింది. మార్కెట్ కు వచ్చిన వారికి, సిబ్బందికి
కరోనా కొత్త వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా డెల్టా మారింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపించింది. చాలా దేశాల్లో కరోనా కొత్త కేసులు
నవరత్న కంపెనీ ''నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్''' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ క్రిమినల్స్ అడ్డంగా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముని మనకు తెలియకుండానే ఖాళీ
ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు