Home » Author »naveen
సీఎం జగన్ సోమవారం(ఆగస్టు 16,2021) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పి.గన్నవరం
మనిషిలో బంధాలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. డబ్బు మీద మోజు మనిషిని కసాయిలా మారుస్తోంది. కాసుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా దిగజారిపోతున్నాడు.
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది. ఎస్-1, ఎస్-1ప్రో అనే రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
బతుకమ్మ పండుగ కానుకగా మహిళలు, యువతకులకు ఇచ్చే చీరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుల్లో పేరు నమోదై ఉండి, 18 ఏళ్లు న
యాప్ ఏదైనా.. యూజర్ ప్రైవసీకి భద్రత చాలా ముఖ్యం. ప్రైవసీకి భద్రత లేదని తెలిస్తే ఆ యాప్ జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఈ మధ్య కాలంలో యూజర్ ప్రైవసీ సేఫ్టీ
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
అలనాటి అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ముగ్ద మనోహరమైన అందం ఆమె సొంతం. అందంతోనే కాదు తన అభినయంతోనూ ప్రేక్షకులను
కరీబియన్ దేశం హైతీలో భారీ భూకంపం సంభవించింది. దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజాగాయకుడు రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా కల్ప
మూఢ నమ్మకాలతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. వారి శరీరంలో పాము డీఎన్ఏ ఉందని, వారు పిశాచాలై ప్రపంచాన్ని నాశనం చేస్తారన్న అపో
అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఎరిక్ బూకర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2 లీటర్ల సోడాను కేవలం 18.45 సెకన్లలో తాగేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు.
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం గెలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(23) అనారోగ్యానికి గురయ్యాడు. హర్యానాకు చెందిన నీరజ
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందిన సుధీర్ బాబు నటిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆనంది హీరోయిన్ గా
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను
ఆసరా పెన్షన్ల అర్హత వయసును తెలంగాణ ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 57ఏళ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్ల
బ్యాంకులో ఉద్యోగం సాధించాలని గోల్ గా పెట్టుకున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్..
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో వారి ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు అక్టోబర్లో..
ఇండియా, అమెరికా, చైనా సహా 12 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ ఆఫ్ఘానిస్తాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని తేల్చి చెప్పాయి. అలాంటి సర్కార్ కు మద్దతివ్వబోమని తీర్మానించాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిల
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డా