Home » Author »naveen
బర్త్ డే, పెళ్లి రోజు, న్యూఇయర్.. ఈ అకేషన్స్ వచ్చాయంటే సెలబ్రేషన్స్ పీక్ లో ఉంటాయి. చిన్న, పెద్ద.. పేద, ధనిక అన్న తేడా లేదు.. అందరూ తమ స్థాయిని బట్టి
ప్రస్తుతం అందరికి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. కోవిడ్ మూడో దశ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. వారి వేతనాలు 30 శాతం పెంపు చేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు
ఆమె ఓ ప్రముఖ హీరోయిన్. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటుంది. ఎక్కువ సేపు షూటింగ్ లోనే గడపాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉండేది చాలా తక్కువ. అయినప్పటికి ఆమె
ఒలింపిక్స్ లో మెడల్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. అది అందరికీ సాధ్యమవదు. అందుకే ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే వారి పేరు మార్మోగిపోతోంది. దేశ ప్రజలు నీరాజనం
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది.
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
ఆన్లైన్లో కొన్న ఒక ఫ్రిడ్జి అతని ఇంట్లో లక్షలు కురిపించింది. ఏకంగా రూ.96లక్షలు దొరికాయి.
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళిత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.
చాలామంది బాత్రూమ్లలోనే హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి..? గుండెపోటు మరణాలు బాత్రూమ్లలోనే ఎక్కువగా ఎందుకు
జీవోల (ప్రభుత్వ ఉత్తర్వులు) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్ లోనే..
అడవిలో ఉండాల్సిన సింహం జనావాసాల్లోకి వచ్చింది. ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టింది. వీధుల్లో మృగరాజు సంచరిస్తున్న పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్
రాష్ట్రంలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు వివరాలను ఇంచార్జి డీఐజీ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో(ఇన్ స్టాగ్రామ్) ఏర్పడిన
ఇప్పటికే అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్ను అందుబాటులోకి తెచ్చిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తాజాగా మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట మరో సేల్ను
పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. దేశంలో పుత్తడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు తగ్గుతూ వ
తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..
ఏసీ సీఎం జగన్ కు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వారిలో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. జగన్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వారూ, ఆయనను దేవుడిలా చూసేవా
హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తెలంగాణ రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ
ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్ కౌర్ (93) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ముంబైలో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఆస్పత్రితో చికిత్స..