Home » Author »naveen
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
టెలికాం రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ తీసుకురానున్న సంగతి తెలిసిందే. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు..
అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది
టీడీపీ చీఫ్ చంద్రబాబు రైతులకు అండగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధయ్యారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు..
తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు..
తెలంగాణలో కుమ్మరి, శాలివాహన కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వం అందించిన శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆ
ఏలియన్స్.. ఇప్పటికీ ఓ మిస్టరీనే. అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ గురించి ఎప్పుడూ ఇంట్రస్టింగ్ డిస్కషన్..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజ
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్టబాగంపై గాయాలయ్యా
తాలిబన్ల ఆటవిక చర్యలకు అడ్డు లేకుండా పోయింది. రోజురోజుకు వారి దురాఘతాలు పెరిగిపోతున్నాయి. నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ అఫ్ఘాన్ సైనికుడి తల నరికిన తాలిబన్లు, దాన్ని
రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపస్మారక స్థితికి వెళ్లిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను జూబ్లిహిల్స్ అపోలో డాక్టర్లు విడుదల చేశారు. తేజ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు
రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. తాను రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు
రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్న
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆ తర్వాత శారీరకంగా చిత్రవధకు గురిచేశారు. అత్యాచారం..