Home » Author »naveen
అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ
గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. పెయిడ్ సర్వీస్ గా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ను ఇక నుంచి ఉచితంగా అందించాలని గూగుల్ నిర్ణయించింది. నవంబర్ 3 నుంచి ఎలాంటి రుసుము చెల్లించకుండా బ్యాక్ గ
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి అప్పగించనున్నారు. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించనున్నారు కేసీఆర్. దళితబంధు చైర్మన్ గా
దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రత్యేక బస్ టికెట్ పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజా
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 700కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి.
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అసెంబ్లీలో తెలిపారు కేసీఆర్. దాదాపు 80
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ''కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్
డబ్బుని టవల్ లో లేదా వస్త్రంలో మూటకట్టుకోవడం ఇప్పటికీ చాలామందికి అలవాటు. అదే అలవాటు ఒక వ్యక్తి కొంప ముంచింది. అతను టవల్లో చుట్టిపెట్టిన లక్ష రూపాయల డబ్బును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయి
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలిచిపోయాయి. కొన్ని గంటల పాటు వీటి సేవలు
ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్ లో భాగంగా రెండు మేటి జట్లు ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళలు) ఖాతాల్లో ఆసరా పథకం రెండో విడత నిధులు జమకానున్నాయి. అక్టోబర్ 7న డ్వాక్రా మహిళల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి జగన్
ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చ
బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. దాన్ని ఖరీదైన ఆభరణంగానే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా కూడా చూస్తారు. అందుకే పసిడికి అంత గిరాకీ. ఇక భారతీయుల విషయానికి వస్తే పుత్తడి
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. మాల్ వేర్ లతో అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఫేక
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల 515 మందికి కరోనా పరీక్షలు చేయగా, 4
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. మరోసారి కోర్టును ఆర్యన్ ఖాన్ కస్టడీని కోరనుంది ఎన్సీబీ(నార్కోటిక్స్
రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ''దిశ చట్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎ
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లు టార్గెట్ గా మాల్ వేర్ తో నిండా ముంచేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ ఫ్లూబ
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేట్ మారలేదు. ఆ జట్టు మరో ఓటమిని మూటకట్టుకుంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. హైదరాబాద్ పై కోల్ కతా జట్టు 6 వికెట్ల తేడాతో
ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు(ఎన్ సీబీ-మాదకద్రవ్యాల నిరోధక శాఖ) ఆ నౌకపై రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే.