Home » Author »naveen
ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం
6 కిలోల బరువుతో పుట్టిన శిశువుని ఎప్పుడైనా చూశారా. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ, ఇప్పుడు అది జరిగింది. ఏంటి? షాక్ అయ్యారా? అవును.. ఆ శిశువు ఏకంగా 6.37 కిలోల బరువుతో పుట్టాడు.
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ వివాహ సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పించాలి. ఈ మేరకు మహిళా సంక్షేమ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది.
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పేద, ధనికులు అనే తేడా లేదు. తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకోని వారు ఉండరు. సొంతిల్లు ఒక కల అయితే, ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలని కోరుకోవడం మరో డ్రీమ్. మరి, అలాం
అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంద
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్కు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు తగ్గిపోతున్నారు. ఇతర సోషల్ మీడియా సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. చేజారిపోతున్న యూజర్లను చూ
డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు
మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పౌరులు టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు..
అప్పటివరకు ముద్దు కూడా పెట్టుకోని కన్యలని కోరుకునేది అని బాలీవుడ్ నటి మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్ ఎవరితోనైనా డేటింగ్ మొదలు
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా కులాలు, మతాలను పట్టుకుని వేలాడుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం పేరుతో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి ప్రాణం తీసి హంత
ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. పెళ్లి మండపంలో వధూవరులు డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. అద్భుతమైన స్టెప్పులతో వావ్ అనిపిస్తున్నారు
ఒక్కోసారి మనం సరదాగా చేసే పనులే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. రాత్రికి రాత్రి మనల్ని సెలబ్రిటీని చేస్తాయి. ఊహించని రీతిలో పాపులారిటీని తెచ్చి పెడతాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల
ఓ ట్యూషన్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న వేళ అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే
ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న వారు కూడా పెడదోవ పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.
ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం ఆందోళనలు నెలకొన్నాయి. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని..
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, పట్టణాల్లో రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు, నగరాల్లో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విద్యుత్ కోతలు..
రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. అలా చేయడం ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. అవును.. ఓ చేతిలో చంటి బిడ్డ... మరో చేతిలో ఫోన్.. అం
ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది.