Home » Author »Naga Srinivasa Rao Poduri
ఏపీలో దంచికొడుతున్న వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై అగ్రహీరో మోహన్లాల్ ఎట్టకేలకు స్పందించారు.
భారీ వర్షాలకు బెజవాడ మునిగింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అహంకారంతో కళ్లు నెత్తికెక్కి అమాయక క్యాబ్ డ్రైవర్ పట్ల పశువులా ప్రవర్తించిన ఆడీ కారు యజమానిపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముంది?
ఎలా మోసం పోయాడో.. అలాగే మోసం చేయాలనుకున్నాడు. అపరితవ్యక్తుల ద్వారా డబ్బులు పోగోట్టుకున్న అతడు.. అపరిచిత వ్యక్తిగా మారాడు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో పల్టికొట్టిన కారు
సీఎం రేవంత్ రెడ్డిపై RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఆందోళన కల్గిస్తున్న హిడెన్ కెమెరాలు
తన కంటే వయసులో చిన్నవాడైన హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు డ్యూరెక్ వెరెట్ను నార్వే యువరాణి మార్తా లూయిస్ పెళ్లి చేసుకోబోతున్నారు.
ఏపీలో ఒక రోజు ముందే ఫించన్ల పంపిణీ
నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. రాజకీయాల్లో నైతికత ఉండాలి.. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమే.
అపోజిషన్ అంటేనే ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా.. ఏ రాష్ట్రమైనా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి సముద్రానికి ఎదురొడ్డినట్లే ఉంటుంది. పైగా బలమైన నేతలను ఢీకొట్టి గెలవడం కూడా కష్టమే.
ఎన్నికల ఫలితాలపై రోజా కీలక వ్యాఖ్యలు
శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో...
మహిళా నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్లో సీన్ సితార అవుతోంది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీనీ వణికిస్తోంది.
SC వర్గీకరణను అడ్డుకోవాలని ఒక వర్గం చూస్తోందని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.
మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయని.. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డినని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.