Home » Author »Subhan Ali Shaik
దక్షిణ ఇండోనేషియాలో అరుదైన దృశ్యం కనిపించింది. శాటిలైట్ పిక్చర్లలో పాల సముద్రం ఉన్నట్లుగా గుర్తించింది. కేవలం పాల సముద్రం అనేది భ్రమ మాత్రమే కాదని నిజంగా ఉందని రుజువైంది.
బెంగళూరులోని దొడ్డబల్లాపూర్ లో బస్సు క్లీనర్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మూడు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. నంది హుబ్లీ దగ్గర్లోని బాలకుంతహల్లీ గ�
కాల్షియం అనేది శరీరంలోని ప్రాథమిక విధులకు అవసరమైన ముఖ్యమైన పోషకం. ఎంత మోతాదులో శరీరంలో ఉండాలి. దాని ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం మధ్యాహ్నం అందిన వివరాల ప్రకారం..
పార్క్ చేసిన కారు డోర్ ఓపెన్ చేయగా అటుగా వెళ్తున్న బైకర్ దాని ఢీకొట్టి కార్ కిందపడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి జిరాక్పూర్లోని ఓల్డ్ కల్కా రోడ్లో 32 ఏళ్ల మోటార్సైకిలిస్ట్ పార్క్ చేసి ఉంచిన కారు తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో దానిని ఢీక�
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు సూర్యకుమార్ యాదవ్. 55 బంతుల్లో 117పరుగులు చేసేశాడు. ఈ షార్ట్ ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. విదేశాల్లో అధిక స్కోరు నమోదు చేసి కేఎల్ రాహుల్ రికార్డును
అఖిలపక్ష సమావేశానికి తేదీ ఖరారైంది. జులై 17న అఖిలపక్ష భేటీ నిర్వహించనుండగా 18వ తేదీ నుంచి పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలకు అఖ�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మేవారికి, వాడేవారికి జరిమానాలు విధించడం మొదలుపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. దేశ రాజధానిలో జులై 1నుంచి నిషేదం అమలవుతుండగా.. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ), అర్బన్ లోకల్ బాడీస్ సంయుక్తంగా సోమవారం �
శత్రువుల మెదడును నియంత్రించే ఆయుధాలను' చైనా అభివృద్ధి చేస్తోందని రీసెంట్ రిపోర్టులో వెల్లడైంది. చైనా ప్రస్తుతం 'బయోటెక్నాలజీ'గా పిలిచే ఆయుధాలను డెవలప్ చేస్తుంది. కీలక ఆయుధాలలో ఒకటే ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలు.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదని జర్మనీలో నిషేదాలు విధించారు. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మాన్హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్ప్లస్పై జర్మనీలో న
ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని వాడి కాలుష్యాన్ని అడ్డుకో�
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించేందుకు హర్మన్ ప్రీత్ ఎంపికైంది. జులై 28 నుంచి బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ గేమ్స్ కు స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2022 కోసం అభ్యర్థులు చేసిన డిమాండ్లను అథారిటీలు పట్టించుకోలేదు. ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తేదీలు దగ్గర్లో ఉండటంతో వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగారు.
ఇండియాలోనే 25 సంవత్సరాల వయస్సున్న పులి (రాజా) సోమవారం మరణించినట్లు SKB రెస్క్యూ సెంటర్ వెల్లడించింది. "ఈ విషయాన్ని బాధాతప్త హృదయంతో ఇన్ఫామ్ చేస్తున్నాం. ఎస్కేబీ రెస్క్యూ సెంటర్ లో ఉదయం 3గంటల సమయంలో మృతి చెందింది.
ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్స్ ప్రయత్నిస్తుంది. గత వారమే డచ్ పార్లమెంట్ దిగువ సభ.. దీనికి సంబంధించి చట్టాన్ని ఆమోదించింది.
బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు పలక్కడ్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి స్థానిక బీజేపీ నాయకుడే కారణమంటూ అందులో పేర్కొంది. పలక్కడ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.
కొంతకాలంగా అభిమానులను నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో సత్తా చూపిస్తాడనుకుంటే పేలవంగా ముగించాడు. టీమ్ ప్లేయర్లతో పాటు అభిమానులను నిరాశపరిచాడు.
దొంగ అనుకుని పొరబడిన సెక్యూరిటీ గార్డులు బ్యాంకు ఉద్యోగిని హతమార్చారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అనుమానించి చావబాదడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో బెంగళూరు పోలీసులు ఇద్దరు గార్డులను అరెస్ట్ చ
దక్షిణాఫ్రికాలో మూడో వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు గుర్తించారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 42ఏళ్ల టూరిస్ట్ కు వైరస్ లక్షణాలు ఉన్నట్లు లింపోపో ప్రాంతంలోని హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఇరాకీ-కుర్దీష్ సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తి ఇంగ్లాండ్లోని వోల్వర్హ్యాంప్టన్కు చెందిన వ్యక్తి ఈ ఏడాది హజ్ కోసం పాదయాత్ర చేశాడు. ఆదమ్ మొహమ్మద్ (52)ఏళ్ల వ్యక్తి నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జో