Home » Author »Subhan Ali Shaik
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ ప్లేయర్ షాహిదుల్ ఇస్లామ్ ను 10నెలల పాటు నిషేదిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మార్చి నెలలో జరిపిన డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గానూ ఈ పనిష్మెంట్ విధించింది.
ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తనతో సహ జీవనం చేస్తున్న వ్యక్తి బలవంతపు అబార్షన్లు చేయించడంతో సూసైడ్ కు పాల్పడింది. 33 ఏళ్ల యువతి తన సూసైడ్ నోట్ లో ఇలా 8 సంవత్సరాలుగా జరుగుతుందని పేర్కొంది. జైట్పూర్ ఏరియాలో జులై 5న ఈ ఘటన నమోదైంది.
నాసిక్లో సీనియర్ కళాకారుల కోసం లతా మంగేష్కర్ కుటుంబం వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దివంగత గాయనీమణి లతా జూలై 2021లో తన NGO ద్వారా ఫౌండేషన్ను రిజిష్టర్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబం గురు పూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఓ వ్యక్తి ఆరుగురు పిల్లల ముందే తన భార్యను కాల్చి చంపి ఉడకబెట్టాడు. ఈ దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లోని వంటగదిలోని జ్యోతిలో నర్గీస్ మృతదేహాన్ని
"మాల్దీవులు, సర్దీనియాల టూర్ ను కుటుంబంతో కలిసి పూర్తి చేసుకుని తిరిగి లండన్ చేరుకున్నారు. సుస్మితా సేన్ నా కొత్త పార్టనర్.. ఇదో కొత్త ఆరంభం, కొత్త జీవితం మొదలుకానుంది" అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
పాకిస్తాన్లోని సింధూ ప్రాంతంలో 16ఏళ్ల హిందూ యువతికి ముస్లిం యువకుడితో బలవంతపు వివాహం జరిపించారు. ముందుగా కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసినట్లు బాధితురాలి తరపు వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఇంటి బయట హ�
ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్లో బీజేపీ ఎమ్మెల్యే జైమంగళ్ కనోజియాను బురదతో ముంచేశారు. ఎమ్మెల్యేతో పాటు నగర పాలిక ఛైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కు కూడా ఇదే గౌరవం దక్కింది. ఇదంతా జరుగుతున్న సమయంలో మహిళలంతా ఆనందంతో పాటలు పాడారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించారు.
దేశ రాజధానిలో పోలీస్ డిపార్ట్మెంట్ అలెర్ట్నెస్ పరీక్షించడానికి డమ్మీ బాంబులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జన సంచారం ఉన్న చోటే ఏర్పాటు చేయగా పబ్లిక్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, లోకల్ పోలీసులు కలిసి 12 గుర్తించారు.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భారత జంట 45పిస్టోళ్లను తీసుకెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తుపాకులు నిజమైనవా.. కాదా అనే ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కౌంటర్ టెర్రరిజం యూనిట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) నిజమై
పనాజీలోని ఐకానిక్ కాలా అకాడమీ భవన పునరుద్ధరణ పనులను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడ్. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. "తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కొటేషన్ను ఆహ్వానించ
కొవిడ్ బూస్టర్ డోసును యుక్త వయస్సు వాళ్లందరికీ రేపటి (జులై 15) నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 75రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డోసులు అందించనుంది ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.
మనలో చాలామంది ఉదయాన్నే వేడి కప్పుతో చాయ్ తాగి రోజు ఆరంభిస్తాం. అది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతే.. కానీ, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్తగి ప్రతి ఉదయాన్ని గ్లాసు నీళ్లతో మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఆయుర్�
ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కనే ఆమె పాలిట శాపంగా మారింది. లక్నోలోని కైసర్బాగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్ను పెంపుడు కుక్క పిట్బుల్ కొరికడంతో ప్రాణాలు కోల్పోయింది.
స్థానిక భాష మాట్లాడటమే నేరంగా భావించి.. తరగతి గదిలోనే తోటి విద్యార్థులంతా కలిసి మెక్సికన్ విద్యార్థికి నిప్పంటించారు. జూన్ నెలలో సెంట్రల్ స్టేట్ క్వెరెటాలోని హైస్కూల్ లో జువాన్ జామోరానో కూర్చొనే సీటుపై ఇద్దరు విద్యార్థులు మద్యంపోశారు.
టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓ రెగ్యూలేటరీ ప్రకారం.. శాన్ మెటో ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు.
ఎలక్ట్రిక్ వైర్ సహాయంతో నది దాటుతున్న విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట్ వైరల్ అయింది. ప్రాణాంతకమైన రీతిలో విద్యార్థులు గంజామ్ జిల్లాలోని బెరంపూర్ ఏరియాలో నదికి అటువైపున్న స్కూల్కు వెళ్లేందుకుగానూ ఈ తంటాలు పడుతున్నారు. పెద్ద రాళ్ల మధ్య �
పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ చెంపదెబ్బ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైవ్ బ్రాడ్కాస్టింగ్ జరుగుతుండగా అడ్డు రావడంతో పాటు తప్పుగా ప్రవర్తించిన బాలుడ్ని చెంపదెబ్బ కొట్టిందా మహిళా జర్నలిస్టు. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన ట్విట్టర్లో వైరల్ అయి�
ఇంగ్లండ్పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్లో..
ఉమ్మడి ప్రతిపక్ష ప్రెసిడెంట్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. దేశానికి ఇప్పుడు కావాల్సింది సైలంట్ ప్రెసిడెంట్ కాదని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆర�