Home » Author »Subhan Ali Shaik
సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడినప్పటికీ ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో T20లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఇప్పటికే మొదటి, రెండు మ్యాచ్లను గెలుచుకోవడంతో 2-1 తేడాతో T20 సిరీస్ను కైవసం చేసుకున్నారు.
ఇండియా ఎట్ 75 లెక్చర్ సిరీస్లో భాగంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడారు. పాత సిద్ధాంతాలతో ఇండియా విశ్వగురువుగా మారలేదు. లిబరల్ డెమెక్రసీ ప్రజాసక్తిగా మారిందని అన్నారు.
ట్విట్టర్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఒకేసారి ఒకే ఆలోచనను ఇద్దరూ కలిసి చెప్పే ఫీచర్ అది. ఈ ఫీచర్తో ఒకే ట్వీట్ను ఇద్దరు యూజర్లు ట్వీట్ చేయొచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో.. అందుబాటులోకి ఎప్పటి నుంచి రానుందనేది తెలుసుకుం�
అద్భుతమైన ఆఫర్లతో మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. Motorola త్వరలో రాబోయే Moto G42 జూలై 11నుంచి మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది మోటో సంస్థ. Flipkartలో అందుబాటులోకి రానుండగా.. స్మార్ట్ఫోన్ ధర రూ. 13,999 అని అనౌన్స్ చేశారు.
యూపీలోని డియోరియాలో దారుణం జరిగింది. ఆరేళ్ల వయస్సున్న బాలుడ్ని కిడ్నాప్ చేసి చంపేశారు. అతని ట్యూషన్ టీచర్ మనుమడు (20) ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ట్యూషన్ టీచర్ మనుమడు అయిన అమన్.. సంస్కర్ ట్యూషన్ క్లాస్ నుంచి తిరిగి వెళ్తుండగ�
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వెస్టరన్ జపాన్ లోని నారా సిటీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపారు. ఛాతీపై కాల్పులు జరపడంతో కుప్పుకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించార�
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మెరుగువుతోందని కుమారుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు. పట్నా హాస్పిటల్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎనిమిది కీలక అంశాలకు గురించి చర్చించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏది మంచి జరగాలో తెలిసిన ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబెపై శుక్రవారం కాల్పులు జరిగాయి. వెస్టరన్ జపాన్ లో జరిగిన ఈ కాల్పుల్లో అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీఎం సీటు గెలిచాక తోడు కావాలనే థాట్ (ఆలోచన) వచ్చిందేమో.. రెండో పెళ్లి చేసుకుని మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సీఎం. ఇలా రెండో పెళ్లి చేసుకున్న సీఎం జాబితాలో భగవంత్ మన్ మొదటివాడేం కాదు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో రోహిత్ శర్మ ప్రత్యేక ఘనత సాధించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత 1000 పరుగులు సాధించిన కెప్టెన్ గా మూడో స్థానంలో నిలిచాడు. సౌతాంప్టన్లోని రోజ్ బౌల్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి T20లో ఈ మైలురా�
అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ను ప్రకటించేసింది. ఇండియాలో జూలై 23 నుంచి జూలై 24 వరకూ అందుబాటులో ఉంటుంది.
రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో పట్నాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.
వీవో ఇండియా డైరక్టర్లు జెంగ్షెన్ ఓయూ, ఝంగ్ జీ ఈడీ తనిఖీలకు భయపడి ఇండియా వదిలి పారిపోయినట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ కేసులో విచారణ జరగాల్సి ఉండగా.. కేసుకు సంబంధించిన 40లొకేషన్లలో ఏజెన్సీ తనిఖీలు జరపడంతో పరారయ్యారు.
పాఠాలు చెప్పడానికి స్టూడెంట్స్ ఎవరూ లేనప్పుడు.. శాలరీ ఎందుకని అనుకున్న ప్రొఫెసర్ 33నెలల జీతాన్ని తిరిగిచ్చేశాడు. స్టూడెంట్లకు పాఠాలు వినే ఆసక్తి లేదని తన రూ.23.8లక్షల జీతాన్ని రిటర్న్ చేయబోతుండగా అధికారులు నిరాకరించారు.
భాష అనేది వాడుకను బట్టి మారిపోతుంది. జనరేషన్ను బట్టి దాని పద్ధతి కూడా మారిపోతుంది. ఈ టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఒరిజినల్ పదాలకు షార్ట్ కట్ లతో పాటు మరికొన్ని పదాలు వచ్చి చేరుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన దేశభక్తి ప్రతిబింబించేలా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఉంటూ తన మనోభావాలను పంచుకునే ఆయన తాజాగా అమెరికాలో పర్యటిస్తూ ఓ ఫొటో షేర్ చేశారు. దానికి నెటిజన్ అడిగిన ఓ తుంటరి ప్రశ్నకు ఇ�
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ హత్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 16ఏళ్ల బాలికను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. సౌత్ ముంబైకి చెందిన బాలిక వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తాను చేసిన �
కొద్ది రోజులుగా వివాదాస్పదమైన కాళీ మాత పోస్టర్ మాదిరిగా తమిళనాడులోని కన్యాకుమారిలో మరొకటి దర్శనమిచ్చింది. ఈశ్వరుడు సిగరెట్ అంటించుకున్నట్లుగా ఉన్న బ్యానర్ ను పోలీసులు గమనించారు. పబ్లిక్ ను పిలిచి దానిని అంటించిన వారిని హెచ్చరించి కాంట్�
కొవిడ్ మహమ్మారి లాంటి సమస్యలను తట్టుకునేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి అందించే బూస్టర్ డోస్ గ్యాప్ను ఇప్పటికే ఉన్న 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.