Home » Author »Subhan Ali Shaik
లంబసింగ్లో ఆదివాసీల చరిత్రను ప్రతిబింబించేలా అల్లూరి మెమోరియల్ నెలకొల్పుతాం. మన సంపదను ఆంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేదానిపై కసరత్తు చేస్తున్నాం. అడవి ప్రాంతంలో పెరిగే సంపదపై సంపూర్ణంగా ఆదివాసులకు హక్కులు కల్పిస్తున్నాం.
కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ BA 2.75 ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్ నిపుణుల ప్రకారం.. దాదాపు 10 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్ హెల్త్ మినిష్ట్రీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కా�
రెండు వారాలుగా ఆస్ట్రేలియన్ అధికారులు మిలియన్ల కొద్దీ తేనెటీగలను నిర్మూలించారు. ఇదంతా దేశంలోని ఆగ్నేయ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వినాశకరమైన పరాన్నజీవి ప్లేగును నిరోధించేందుకేనని అధికారులు పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లను ఉచితంగా పూరి జగన్నాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ స్కీం గురించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. రథ యాత్రలో 2020, 2021లలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సాధారణ ప్రజానీకాన్ని అనుమతించలేదు.
ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022 కిరీటం దక్కింది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో విజయాన్ని వరించింది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు.
ఫోథోస్ అనే రసాయనిక నామమైన మనీ ప్లాంట్ను ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని పెంచుతూ ఉంటారు. ఇవి సహజంగానే గాలిని శుద్ధి చేస్తుంటాయని చెబుతుంటారు. విషాన్ని ఫిల్టర్ చేసి... చక్కని శ్వాస అందిస్తుంది.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్టులో టీమిండియా గతిని మార్చేశాడు రిషబ్ పంత్. 146పరుగులతో టీమిండియా స్కోరు బోర్డును 416 పరుగులకు పరుగులు పెట్టించాడు. ఒకానొక దశలో 98/5తో ఉన్న జట్టుకు పంత్ - జడేజా భాగస్వామ్యంతో 222 పరుగులు
వాట్సప్ వాడుతున్న సమయంలో ఇతరులకు మనం ఆన్ లైన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఆ విషయం ఎవరికీ తెలియకూడదని భావించినా స్టేటస్ ను బట్టి దొరికిపోతాం. రీసెంట్ గా వాట్సప్ తమ యూజర్ల కోసం తీసుకొస్తున్న ఫీచర్ తో ఆన్ లైన్ లో ఉన్�
బంగారం ధరలకు ఆదివారం కూడా బ్రేకుల్లేవ్. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం ప్రాంతాల్లో ధరల్లో రూ.100 నుంచి రూ.200 మధ్యలో పెరిగాయి. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.150పెరిగి రూ.48వేలు ఉండగా..
మూడు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొద్ది రోజుల్లో ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మంగళగిరి మండలం నవులూరుకి చెందిన శ్వేత (22)గా గుర్తించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు చెరువు వద్ద ఈ ఘటన జర�
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ వెన్నెముక సర్జరీ కోసం ప్రస్తుతం లండన్లో ఉన�
బీజేపీ బహిరంగ సభల సందర్భంగా రాష్ట్ర నేతలతో పాటు దేశవ్యాప్తంగా కీలకమైన నేతలంతా తెలంగాణకు విచ్చేశారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పాల్గొనే ఈ సభల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయించారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ.. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్పై విమర్శలు గుప్పిస్తూ.. సీపీఎం పార్టీకి బీజేపీతో సంబంధాలున్నాయని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ ఆరోపణలు లాంటివి చేయలేదని విమర్శించార�
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. స్టువర్ట్ బ్రాడ్ను మట్టికరిపించి , టెస్ట్ క్రికెట్లో సింగిల్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఫీట్ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు.
పంజాబ్లోని ఓ వ్యక్తిని డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకునేందుకు ఆ కుటుంబం గొలుసులతో కట్టేసింది. ఎలా అయినా తిరిగి దారిలోకి తీసుకురావాలంటే ఇదే సరైన మార్గమని అనుకున్న ఆ కుటుంబం.. మంచానికి కట్టి కదలకుండా చేసింది.
మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసినందుకు అంతర్జాతీయంగా వ్యతి�
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు CM కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ తో �
ఇండియా - ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న ప్రస్తుత టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. శుక్రవారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెంచరీ బాదిన మూడో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అంతకంటే ముందు సెంచరీ చేసిన టీమిండియా ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్