Home » Author »Subhan Ali Shaik
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై నాల్గో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కేవలం 2–3 గంటల పాటు గడిపి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతార�
అబార్షన్ చేసే క్లినిక్ లకు వెళ్లి వచ్చే వారి లొకేషన్ డేటాను ఆటోమేటిక్ డిలీట్ అయ్యేలా ప్లాన్ చేసింది గూగుల్. అబార్షన్ క్లినిక్స్, డొమెస్టిక్ వయోలెన్స్ షెల్టర్స్, వెయిట్ లాస్ క్లినిక్స్, ఇతర పొటెన్షియల్ సెన్సిటివ్ లొకేషన్ల డేటాను డిలీట్ చేయ�
కరోనా విజృంభణ భారతదేశంలో రోజురోజుకు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17వేల 92కొత్త కేసులు కాగా 29 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఒడిశా రాష్ట్రంలో అధికంగా రోజువారీ కోవిడ్ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నా�
దేశం గర్వించేలా నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో విజయాలను కైవసం చేసుకుంటూ పతకాలు సాధిస్తోన్న నీరజ్ చోప్రా చేసిన పనికి నెట్టింట మరోసారి హీరో అయ్యాడు. అత్యంత విధేయత కలిగిన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. స్టాక్ హామ్ డైమండ్ లీగ్ లో భాగంగా ఒక నెలలో �
అమెరికన్ రిచెస్ట్ పర్సన్ అయిన బిల్ గేట్స్.. ఓ అరుదైన విషయాన్ని లింక్డ్ఇన్ లో షేర్ చేసుకున్నారు. 48ఏళ్ల క్రితం తాను తయారుచేసుకున్న రెజ్యూమ్ ను బయటపెట్టారు. ఉద్యోగార్థుల్లో కాన్ఫిడెన్స్ పెంచేలా క్యాప్షన్ పెట్టారు ఆ పోస్టుకు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
బీజేపీ సహకారంతో మహారాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు షాక్ ఇచ్చారు ఉద్దవ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు గానూ షిండేను తొలగిస్తున్నట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేశారు.
వదినను చంపడమే కాకుండా సూసైడ్ చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడొక టీనేజర్. ఫోన్ లో గేమ్స్ ఆడటం మానేసి ఏదైనా ఉద్యోగం వెదుక్కోమని సూచించడంతో ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన తర్వాత ఎలుకల మందును గొంతులో పోసి పోలీసులకు ఆత
కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు ఒక కాంగో మహిళను రెండుసార్లు కిడ్నాప్ చేశారు. పదేపదే రేప్ జరపడంతో పాటు బలవంతంగా మానవ మాంసాన్ని వండుకుని తినేలా చేశారు. ఈ విషయంపై కాంగో హక్కుల సంఘం బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తె�
గుండె పట్టేస్తున్నట్లు అనిపించడానికి ఎసిడిటీ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ సమస్యలు కావొచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు. అందుకు పీహెచ్ హై లోడింగ్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వీటిలో కారణ�
ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్లను రీల్స్గా మార్చడానికి ప్రయత్నాలు జరుపుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోగా ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు వెల్లడించింది. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ మార్పును ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం
ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారత్లో భారీగా పెరిగిన కేసులు లక్ష సంఖ్యను దాటేశాయి. మంగళవారం కేసుల సంఖ్య 14వేల 506గా ఉండగా 30 మరణాలు సంభవించాయి. బుధవారం 18వేల 819కేసులు నమోదై 39మరణాలు వాటిల్లాయి.
యూకేలోని లారా యంగ్ అనే మహిళ అదనపు సంపాదన కోసం ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎలాంటి హంగామా లేకుండా, తన భర్త నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అంతే, ఆమె 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' వెబ్సైట్ను ప్రారంభించింది.
"మా తొలి హోం రేసును 2023 ఫిబ్రవరి 11న నిర్వహించాలని ప్లాన్ చేశాం. మరిన్ని వివరాలు అతిత్వరలో వెల్లడిస్తామ"ని మహీంద్రా రేసింగ్ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు.
కేసులో నిందితులైనా, ట్రయల్ ఖైదీ అయినా కేసు డైరీలో కారణాన్ని వివరంగా పేర్కొనకుండా సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకమని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు చేతికి సంకెళ్లు వేశారంటూ చేసిన పిటిషన్ పై కోర్టు ఇలా వెల్
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాకరే రాజీనామా చేయడం మాకు సంతోషాన్నివ్వలేదని ఏక్నాథ్ షిండే శిబిరంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. శరద్ పవార్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోవడమే ఈ చీలిక అని �
సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది.
పుతిన్ ఒకవేళ మహిళ అయి ఉంటే యుక్రెయిన్పై యుద్ధం చేసేవాడు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. జర్మనీ మీడియా సంస్థ జేడీఎఫ్తో మాట్లాడుతూ.. ఒకవేళ పుతిన్ మహిళై ఉంటే, నిజానికి కాదు.. కానీ ఒకవేళ అయి ఉంటే, బహుశా అతను యుక్రెయిన్ప
ప్రశాంతమైన నిద్ర.. రొటీన్ లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. డైలీ లైఫ్ లోనే కాదు ఎక్కువ కాలం బతకడానికి, శరీరంలోని భాగాల పనితీరు మెరుగుకావడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, పని జీవితం, పర్సనల్ లైఫ్ మీద నిద్ర అనేది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బిలియనీర్ ముఖేశ్ అంబానీ కూతుర్ని రిలయన్స్ రిటైల్ యూనిట్కు ఛైర్మన్ గా నియమించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో వారసులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ �