Home » Author »Subhan Ali Shaik
బల్లార్షా నుంచి సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు తంటాలు వచ్చాయి. జమ్మికుంట-ఉప్పల్ రైల్వేస్టేషన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం.
భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం నమోదైన కేసుల సంఖ్యను బట్టి యాక్టివ్ కేసుల లక్షకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14వేల 506 కొత్త కేసులు నమోదు కారణంగా 30 మరణాలు సంభవించాయి.
రాజస్థాన్ రాష్ట్రమంతా అలర్ట్ అయింది. 24గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక నెలరోజుల పాటు భారీ గుంపులు ఏవీ మోహరించకూడదని ఆంక్షలు విధించింది. ఇదంతా జరుగుతుండటానికి కారణం.. ప్రవక్తపై కాంట్రవర్సీ
ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంగళవారం అప్రూవల్ దక్కించుకుంది. జెనోవా బయోఫార్మాసూటికల్స్ 18ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి ఎమర్జెన్సీ యూజ్ కోసం ఆమోదించినట్లుగానూ అధికారులు వెల్లడించారు.
యూకేలో ఎంజాయ్ చేస్తున్న అర్జున్ టెండూల్కర్ ఫొటోను డానియెల్ వ్యాట్ పోస్టు చేశారు. రెస్టారెంట్ లో కూర్చొని ఫుడ్ తింటున్న ఫొటో షేర్ చేస్తూ.. ఇలా క్యాప్షన్ కూడా రాసింది.
సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది. వ్యక్తి రోజువారీ జీవితానిక
ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇచ్చేశాయి. ఇదే సమయంలో తాము సైతం అంటూ ఇండియన్ కంపెనీ పేటీఎం కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చింది.
పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా మార్చేసుకుంటున్నారు. ఎంతలా అంటే, కొందరు పెంపుడు జంతువులే తోడుగా భావించి పెళ్లిళ్లకూ దూరంగా ఉండిపోతున్నారు. అవి చూపించే ప్రేమ, అభిమానం అలాంటివి మరి. ఒక్కో సమయంలో వాటిని కోల్పోయినప్పుడు ఆపలేని దుఃఖం, భరించ�
భారత్లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 11వేల 793 కొత్త కేసులు నమోదు కాగా 27 మరణాలు సంభవించాయి. ఒకరోజు ముందుతో పోలిస్తే.. కొవిడ్ కొత్త కేసులు 30 శాతం తగ్గడం సంతోషించదగ్గ విశేషం.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ టోర్నమెంట్ తో సహా మరే లీగ్లోనూ ఫామ్ కనబరచలేకపోయాడు. తనంతట తానే ఇది చాలా టఫ్ సీజన్ అని చెప్పుకున్న కోహ్లీ.. 2010 సీజన్ తర్వాత అత్యంత దారుణ ఫామ్ తో సతమతమవుతున్నాడు. చివరికి వరుసగా మూడు గోల్డెన్ డక్ ల చ�
ఇండియన్ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి న్యూ జనరేషన్ స్కార్పియో లాంచ్ అయింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ధర కేవలం రూ.11.99లక్షలు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ లు అదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరలో వెస్ట్ బెంగాల్ కు కూడా ముప్పు తప్పదని చెప్తున్నారు బీజేపీ లీడర్ సువెందు అధికారి.
కడుపునొప్పి వస్తుందని టాయ్లెట్కు వెళ్లిన యువతి అనుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్ లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న జెస్ డేవిస్ అనే 20ఏళ్ల యువతి ఆశ్చర్యకరంగా డెలివరీ అయింది. పీరియడ్ సరిగా రాకపోవడంతోనే కడుపునొప్పి వస్
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసే పీపీ మాధవన్ అనే వ్యక్తిపై రేప్ కేస్ ఫైల్ అయింది. 26ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి, వివాహం చేసుకుంటాన�
స్వాతంత్ర్య భారతదేశంలో అహింసాయుతమైన పోరాటంలో పాడుకున్న జాతీయ గేయం వందేమాతరం. దీనిని బంకించంద్ర ఛటర్జీ రచించారు. 1938 జూన్ 27న పుట్టిన ఛటర్జీ 84వ జయంతి సందర్భంగా ఆ జాతీయ గేయానికి తెలుగు అర్థాన్ని ఓ సారి పరిశీలిద్దాం.
ఆ రైతు కష్టం ఊరికేపోలేదు. శ్రమించి చదివించిన కొడుకు భారీవేతనంతో చదువు పూర్తి కాకుండానే వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాడు. జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన బిశాఖ్ మోండాల్ అనే నాలుగో సంవత్సరం విద్యార్థికి రూ.1.8కోట్ల జీతంతో కూడిన జాబ్ వచ్చిం�
భారత సంతతికి చెందిన 31ఏళ్ల వయస్సున్న వ్యక్తిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దెకు తీసుకున్న SUVని పార్క్ చేసుకుని కూర్చొని ఉన్నాడు. అంతలో తుపాకీ గుండు తలలోకి దూసుకెళ్లింది. శనివారం సాయంత్రం 3గంటల 45నిమిషాల సమయంలో ఘటన జరిగినట్ల�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్కు చెందిన యువతి.. తన గర్ల్ఫ్రెండ్తో కలిసి బతకాలని లింగమార్పిడి చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్షిప్కు ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండటంతో ఎటువంటి ఇబ్బందిన
విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మసబ్ ట్యాంక్లో తన కార్యాలయంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించారు.
తమిళనాడు మాజీ సీఎంలు కే పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వంలతో సహా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కఝగం పార్టీ లీడర్షిప్ మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగానూ చెన్నై, తిరువల్లూరు, తిరుత్తనిలలో పబ్లిక్ సపోర్ట్ కోసం మె