Home » Author »Subhan Ali Shaik
ఒకే వరుసలో ఏడు గ్రహాలు రాబోతున్నాయి. జూన్ 24 శుక్రవారం ఈ అద్భుతం జరగబోతుంది. మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ అనే ఏడు గ్రహాలు జూన్ 24 నుంచి స్కేల్పై ఉంచినట్లుగా ఒకే లైన్లోకి రానున్నాయట.
అమెరికన్లు పబ్లిక్ లో తుపాకులు పట్టుకుని తిరగొచ్చని, వారి ప్రాథమిక హక్కుల్లో ఒకటి అని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా తుపాకుల కాల్పులతో జరుగుతున్న హింసపై జరిగిన విచారణలో ఈ విషయం తేలింది.
ఇతరులతో పోలిస్తే కొందరిలో శరీరం నుంచి వచ్చే వాసన దారుణంగా ఉంటుంది. ఈ దుర్గంధ సమస్యతో నలుగురిలో ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఉండలేరు. వీలైనంత త్వరగా సమస్యను తెలుసుకుని పరిష్కారం గురించి ఆలోచించడం మంచిది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ కలాశ్ గుప్తా టీసీఎస్ కోడ్విటా సీజన్ 10లో విజేతగా నిలిచారు. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గుప్తా ఆ గౌరవం దక్కించుకున్నారు.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. 22 క్యారెట్ల కేజీ బంగారం ధర రూ.20వేల వరకూ తగ్గినట్లు సమాచారం. దీంతో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.47వేల 450 పలుకుతుండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 760కు చేరింది.
చత్తీస్ఘడ్లో గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్యాంప్ కార్యాలయాన్ని దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల కొండకింద హీరోలిల�
సీఎం వైయస్ జగన్ గురువారం (నేడు) తిరుపతిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి.. ఇవాళ్టి నుంచి భక్త
ఇండియా రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ప్రక్రియ ముగిసింది.
ఆంధ్రప్రదేశ్లోని 16 యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి నోటిఫికేషన్ను విడుదల చేశారు. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి నేర్చుకోవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని వెటరన్ ఇండియా బ్యాటర్ చతేశ్వర్ పూజారా అంటున్నాడు. డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని కాంప్లికేటెడ్ గా మారకుండా సింపుల్ ఉంచుతాడని అందుకే తానంటే ఇన్స్పిరేషన్ అని �
ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. "మాల్దీవుల వేకేషన్కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది" అని వర్గాలు వెల్లడించాయి.
మహారాష్ట సీఎం ఉద్ధవ్ ఠాకరేకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమల్ నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి అతనితో చర్చించడానికి కరోనా కారణంగా కుదరడం లేదని అన్నారు.
స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే కోపంతో కాలేజ్ ప్రిన్సిపాల్ను జనతాదళ్ (సెక్యూలర్) లీడర్ చెంపదెబ్బ కొట్టాడు. ఎమ్. శ్రీనివాస్ అనే లీడర్ రెగ్యూలర్ విజిట్లో భాగంగా కాలేజీకి వెళ్లి కంప్యూటర్ ల్యాబ్ లో జరుగుతున్న పనుల గురించి వాకబు చేశాడు.
ఈ మేక పిల్ల లోకల్ సెలబ్రిటీ అయిపోయిందని తెలుసా.. పాకిస్తాన్ కు చెందిన ఈ మేక ఏకంగా 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టింది. జూన్ 5ను పుట్టిన ఈ మేక న్యూబియన్ బ్రీడ్ కు చెందినది. సాధారణంగానే ఈ జాతి మేకలకు పొడవైన చెవులుంటాయి.
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన బాల్టిమోర్ సిటీలో నల్గొండ వాసిని హతమార్చారు దుండగులు. ఆదివారం తెల్లవారుజాము సమయంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేందుకు కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలు చేసుకోవచ్చని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా డెడ్లైన్ జులై1గా ప్రకటించిన ఆర్బీఐ..
గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తా�
రష్యన్ జర్నలిస్టు.. 2021 నోబెల్ శాంతి బహుమతి సహ-విజేత డిమిత్రి మురాటోవ్ యుక్రెయిన్ యుద్ధంలో నిరాశ్రయులైన పిల్లలకు సాయం చేయడానికి తాను సాధించిన నోబెల్ పతకాన్ని రికార్డు స్థాయిలో $103.5 మిలియన్లకు వేలం వేశారు.