Home » Author »Subhan Ali Shaik
క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్. 2022 జులై 1 నుంచి ఆన్లైన్ వ్యాపారులు కార్డ్ డేటాను స్టోర్ చేసే వీల్లేకుండా చేసింది. కస్టమర్లను సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాదే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకనైజేష�
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగినట్లు అయింది. మహా వికాస్ అఘాడి కూటమిలో క్యాంపు రాజకీయాల కలకలం రేపింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
రీసెంట్ గా సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరిగాయి. ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఒకసారి పోస్టాఫ�
ఎలన్ మస్క్ ట్రాన్స్జెండర్ కుమార్తె తన పేరును మార్చడానికి పిటిషన్ దాఖలు చేసింది. "నేను ఇకపై నా పుట్టుకకు కారణమైన తండ్రితో ఏ విధమైన సంబంధంతో గానీ, పేరుతో గానీ జీవించాలనుకోవడం లేదు"
చనిపోయిన మహిళను పెంపుడు పిల్లులే తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి.. పిల్లులు తినేసిన మిగతా శరీర భాగాలు కనిపించాయి.
టీమిండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఓపెనర్ గా మార్చాలంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. పంత్ ను సచిన్ తో పోల్చిన బంగర్.. అలా చేసిన తర్వాతే టెండూల్కర్ బాగా రాణించాడని, అద్భుత ఫలితాలు నమోదు చేశాడని పేర్కొన్న
మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే యోచనలో పడింది ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అవకాశం ఉన�
ఇటీవలి రోజుల్లో ఆన్లైన్ డెలివరీలతో బాగా మోసపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆనియన్ కట్టర్ కోసం ఆర్డర్ పెడితే.. ఉల్లిపాయను కట్ చేసిన రింగులు పంపిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అమెరికాలోని 22ఏళ్ల రెబెకా డిక్సన్ అనే యువతి డిఫరెంట్ జాబ్ చేసి శాలరీ సంపాదిస్తుంది. దాదాపు 90వేల మంది దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాన్ని స్కాట్లాండ్ కు చెందిన రెబెకా సాధించింది. అడల్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోలను చూసి వాటి మీద రీసెర్చ్ జర�
తిరుపతి సమీపంలోని పాతకాల్వ పేరూరు బండ వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 23వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు టీటీడీ ఈవో శ్రీ ఎవ�
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా మరో 200కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వాటిల్లో 70శాతం విమానాలు సన్నని బాడీతో ఉండే ఎయిర్ క్రాఫ్ట్లను మాత్రమే తీసుకోవాలని ఏవియేషన్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ సందర్భంగా మూడో మ్యాచ్ ప్రేమదశ వేదికగా జరిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50ఓవర్లల 6వికెట్ల నష్టానికి 291పరుగులు చేశాడు.
తమిళనాడుకు చెందిన వ్యక్తి కార్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ఫ్యామస్ అయిపోయాడు. అదెలా అంటే రూ.10కాయిన్లను చెల్లించి రూ.6లక్షల కార్ సొంతం చేసుకున్నాడు. నెల రోజులుగా కాయిన్లు పోగు చేసి కార్ డీలర్షిప్ దగ్గరకు వెళ్లగానే అంతా ఆశ్చర్యంతో షాక్ అయ్య�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీం అగ్నిపథ్ పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం భారత్ బంద్ కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా అప్రమత్తమైన రైల్వేశాఖ ఆర్పీఎఫ్ బలగాలను అప్రమత్తం �
అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రెస్పాండ్ అయ్యారు. రిక్రూట్మెంట్ లో కొత్త పాలసీ (అగ్నిపథ్) నచ్చనప్పుడు జాయిన్ అవ్వకండి. తప్పక జాయిన్ అవ్వాలని లేదంటూ స్పందించారు.
రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కొనసాగుతూనే ఉంది. కాలేజీ యాజమాన్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు వచ్చేవరకూ దీక్ష విరమించమని విద్యార్థులు మొండిపట్టుతో ఉన్నారు.
కేంద్రం రీసెంట్ గా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బంద్ ప్రకటించగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ హై అలర్ట్ లో కనిపిస్తున్నారు. అగ్నిపథ్ లో భాగంగ�
డయాబెటిక్ శారీరకంగా, మానసికంగా బాధపెడుతుంది. అందరిలో ఉన్నా.. కంఫర్ట్ గా ఉండలేం. అందరిలా తిననీయదు. అన్నింటిలోనూ అసౌకర్యం చంపేస్తుంది. ఆ ఇబ్బందిని ఎంతోకొంత తగ్గించడానికి ప్రత్యేకమైన చెప్పులు వేసుకోమని చెప్తుంటారు డాక్టర్లు.
పంజాబ్ రోడ్లపై రాష్ట్ర సీఎం భగవంత్ మన్ రోడ్ షో నిర్వహిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంచుకుంది. ఇదిలా ఉంటే, రోడ్ షో మధ్యలో అతణ్ని అడ్డుకుని అగ్నిపథ్ స్కీం గురించి మాట్లాడాలని అడిగారు యువత. వీడియోలో పంజాబ్ సీఎం చేతులు యువత చేతులు పట్టుకున�
గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్ వెల్లడించింది.