Home » Author »Subhan Ali Shaik
చంద్రునిపై లావా మైదానంలో చైనా శాస్త్రవేత్తలు నీటి శాంపుల్స్ కనుగొన్నారు. దాని మూలాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని దగ్గరగా తీసుకొచ్చారు. భవిష్యత్లో చంద్రుని అన్వేషణకు కీలకమైన ప్రశ్నగా నిలిచింది.
యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో ప్రసిద్ధ జైన కేంద్రమైన కొలనుపాకలో పురాతనమైన జైన శాసనం లభించింది. పురావస్తు శాస్త్రపరంగా 12వ శతాబ్దానికి చెందిన ముఖ్యమైన శాసనం దొరికిందని పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO
కరోనా వ్యాక్సిన్ అంటే సూది మందు (ఇంజెక్షన్ ) మాత్రమే కాదు. ఇకపై నాజల్ వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది. దీనిని కొద్ది రోజుల ముందే డెవలప్ చేసినప్పటికీ రీసెంట్ గా అప్రూవల్ దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా. కృష్ణ ఎల్లా వెల్లడ�
ఏపీలోని నర్సిపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఈ ఘటనపై టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు స్పందించారు.
ప్రధాని మోదీ తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 99సంవత్సరాల వయస్సున్న తల్లి హీరాబెన్ మోదీని పొగిడేస్తూ.. కుటుంబానికి ఆమె ఎంత ప్రధాన్యమిచ్చే వారో వెల్లడించారు.
భార్యాభర్తలు ఫుల్లుగా తాగి గొడవ పెట్టుకున్నారు. ఇంతలో తనకు అన్నం వడ్డించాలని భార్యను అడగడంతో ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెపై దాడి చేసి హతమార్చడంతో పాటు రాత్రంతా శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు.
జావెలిన్ దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఫిన్లాండ్ వేదికగా జరిగిన కువార్టానె గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 86.69 మీటర్ల దూరం విసిరి పోటీలో ఉన్న టూబాగోకు చెందిన కెష్రన్ వాల్కట్, గ్రెనడాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీట�
మీ మెదడు ఎప్పుడూ మారుతూ ఉంటుందని మీకు తెలుసా? మనలోని ప్రతి భాగాన్ని నియంత్రించే అత్యంత సంక్లిష్టమైన అవయవానికి సంబంధించిన ఒక స్థిరమైన అంశం ఇది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన పక్కా ప్లాన్ తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం.
సికింద్రాబాద్ నిరసనలపై చర్చించేందుకు గానూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తీరును వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లపై ప్రాధ�
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణల్లో పలు రైళ్లకు నిప్పంటించారు.
పెళ్లి విషయానికొస్తే, ప్రతి కమ్యూనిటీకి, గ్రామానికి విభిన్నమైన సంప్రదాయాలు ఉండటం సహజం. ఇలాగే రాజస్థాన్ లో ఒక కమ్యూనిటీ పెళ్లితో పాటు ఆ వేడుకకు వచ్చే అతిథులకు కూడా కొన్ని రూల్స్ చెప్పింది. పాలి జిల్లాల్లో ఉన్న 19గ్రామాల్లో ఉండే యువత గడ్డం పెం�
తాలిబాన్లు పాలనలో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు కాందహార్ సిటీ మొత్తం పోస్టర్లు అంటించారు. ఇస్లామిక్ హిజాబ్ ధరించి శరీరం మొత్తం కవర్ కాకుండా జంతువుల్లా ఉండటానికి ప్రయత్నిస్తున్నారా అని వాటిపై పేర్కొన్నారు.
యూజర్ల కోసం 'స్పాట్లైట్ రిప్లైస్' అనే కొత్త కమ్యూనిటీ-బిల్డింగ్ ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది స్నాప్ చాట్. కొత్త ఫీచర్ క్రియేటర్ స్పాట్లైట్ వీడియోపై కామెంట్లతో రిప్లై ఇచ్చేందుకు వీలుంటుంది. అది నేరుగా వీడియో క్రియేటర్కు పం�
బీజేపీ నేత నుపుర్ వర్మపై బెదిరింపులకు దిగిన భీమ్ సేన చీఫ్ నవాబ్ సత్పల్ తన్వార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హింస జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకే ఇలా జరిపామని కామెంట్ చేశారు. గురువారం అతని ఇంటి నుంచే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు.
శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు.
దైనందిన జీవితంలో జీవన పోరాటం చేస్తూ, కుటుంబం కోసం కష్టాలు పడే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొన్ని దేశాల్లో అధికారుల పాలన ప్రభావంతో మరికొందరి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాగే తయారైంది అఫ్ఘానిస్తాన్ లోని తాలిబాన్ల పాలన.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెత్తకుండీలో నుంచి బంగారు నగలు ఉన్న సంచిని ఎలుకలు బయటకు తీయడాన్ని చూసిన పోలీసులు ఎట్టకేలకు స్వాధీనపరచుకున్నారు.
కరోనా వ్యాధి నుంచి బయటపడ్డ చిన్నారుల్లో పోస్ట్ కొవిడ్ లక్షణాలు సతమతపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్ అనే వింత సమస్యతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎంత పాపులర్ అంటే, 'డైట్' అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.