Home » Author »Subhan Ali Shaik
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లలో ఎవరో ఒకరు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు మొండిపట్టుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ మెరుపులే మరో యువ కెరటం సత్తా చాటింది. ఇప్పుడు మరో స్పిన్నర్ మాయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. జింబాబ్వే టూర్కి వెళ్లిన అఫ్గానిస్థాన్ జట్టులో ఆడిన నూర్ అహ్మద్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.
ఆశించినట్లుగానే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష సక్సెస్ఫుల్గా ముగిసింది. ఒడిశాలోని బాలాసోర్లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7గంటల 40నిమిషాలకు చేసిన ప్రయోగం సక్సెస్ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్�
మహమ్మారి అంశంలో ప్రెసిడెంట్కు సీనియర్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు కన్ఫామ్ చేశారు. 81సంవత్సరాల వయస్సున్న ఫాసీ.. ప్రెసిడెంట్ జో బైడెన్..
నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహరాజ్ గంజ్ పరిధిలో జరిగింది. నిషా చౌదరీ(35), ఆమె కూతురు కరిష్మా(14) మధ్యాహ్న సమయంలో వాళ్ల ఇంట్లోనే పడుకుని ఉన్నారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో జరిగే ఆందోళనలను క్షణాల్లో పసిగట్టేందుకు గానూ రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలకు పాల్పడేవారిని హెలికాప్టర్లతో పాటు నయా టెక్నాలజీ సాయంతో కనిపెట్టనున్నారు. ఈ మేరకు యూకేకు చెందిన ఎయిర�
సీజన్ను బట్టి డ్రెస్సింగ్ ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. సమ్మర్ అంతా కాటన్ దుస్తులతో గడిపేశాం. మరి సమ్మర్ నుంచి వర్షాకాలంలోకి వెళ్లిపోతున్నాం. ఇప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయంలో కన్ఫూజన్ గా ఉందా..
Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా రాణించిన హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ దక్కింది. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్ తో జరిగే రెండు టీ20ల మ్యాచ్లకు హార్దిక్ కెప్టెన్గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా సెలక్ట్ చేసింది సెలక్షన్ కమి
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీరేట్లను పెంచేసింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిన రెపోరేటుకు అనుగుణంగా వడ్డీరేట్లలో మార్పు తెచ్చింది.
గ్రీన్ ఇండియాలో మరో అడుగు ముందుకేస్తూ.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వర్టికల్ యాక్సిస్ వైండ్ టర్బైన్, సోలార్ పీవీ హైబ్రిడ్ (సోలార్ మిల్)ను లాంచ్ చేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20దేశాలకు పైగా విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మార్చనున్నట్లు ప్రకటించింది. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలి�
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పులో వేలేశారు. ఆసియా కప్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సునీల్ చెత్రి కెప్టెన్సీలో ఆడిన బ్లూ టైగర్స్ జట్టు.. బెర్త్ కన్ఫమ్ చేసుకుంది.
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నాయి. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. బుధ, గురు వారాల్లో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండ్రోజుల పాటు ముంబైలో జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్వర్క్తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ గెలిచింది.
మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సిక్కులపై చేసిన కామెంట్లకు ఆమే స్వయంగా క్షమాపణలు కోరుతున్నారు. 'భయంలేని పాలన' (ఫియర్లెస్ గవర్నెన్స్) అనే బుక్ రాసిన ఆమె లాంచింగ్ కార్యక్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయ
ప్రస్తుతం ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ దక్కింది. టోక్యో వేదికగా బంగారం గెలుచుకున్న నీరజ్.. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆడిన తొలి ఈవెంట్ ఇదే. ఫిన్ లాండ్ వేదికగా జరిగిన ఈవెంట్ లో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ నిరసన వ్యక్తం చేయడానికి ఢిల్లీకి బయల్దేరనున్నారు. కమీషన్ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచాలని, నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు.
రాబోయే ఏడాదిన్నర కాలంలో 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ప్రభుత్వంలోని పలు శాఖల్ల్లో, మంత్రిత్వ శాఖల్లో రిక్రూట్ చేయాలని ఆదేశించారు.
: జకార్తాలోని ఇస్టోరాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓటమికి గురయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓడిన భారత షట్లర్ ఇండోనేషియా ఓపెన్ 2022 ఆశలు నీరుగారాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అంపైర్లు, ఆటగాళ్ల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ అనంతరం రెట్టింపు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గేమ్తో అనుబంధం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం పెన్షన్ పెంచాలని నిర్ణయించా