Home » Author »Subhan Ali Shaik
కొత్త జంట నయనతార - విఘ్నశ్ శివన్ క్షమాపణలు చెప్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో భాగంగా అయిన కాంట్రవర్సీ గురించి క్షమాపణలు చెప్తున్నారు. గుడి ప్రాంగణంలో బూట్లు వేసుకుని ఫొటో షూట్స్ లో పాల్గొన్నారనే అంశంపై లీగల్ నోటీస్ ఎ�
ఆత్మనిర్భర్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో, భారత వైమానిక దళం 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటిలో 96 యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారుచేయాలని అనుకుంటుండగా.. 18 విదేశీ విక్రేతల నుండి దిగుమతి చేసు�
బీజేపీ నేతలు చేసిన కామెంట్లపై దేశంలోని పలు చోట్ల దుమారం చెలరేగుతుంది. ఆ కామెంట్లతో అంతర్జాతీయంగా భారత్పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దేశంలోని ముస్లిం వర్గాలు నూపుర్ శర్మను అరెస్టు చేయాలని, ఉరిశిక్ష విధించాలంటూ నిరసనలు �
తాను సంరక్షకుడిగా ఉన్న ఆవుకు ట్రీట్మెంట్ కోసం ఆరుగురు గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్లను పురమాయించాడు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లోని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (సీవో) జిల్లా మేజిస్ట్రేట్ అపూర్వ దూబే ఆవుకు చికిత్స కోసం ఈ ఘటన జరిగింది.
లైంగిక వేధింపులకు ఎదురుతిరిగి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువతిపై దారుణంగా దాడికి దిగారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఘటన అనంతరం సర్జరీ చేయించగా.. యువతి ముఖానికి 118 కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు.
గుండె జబ్బులు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీలోని జామ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లర్లు మొదలయ్యాయి. సస్పెన్షన్ కు గురైన బీజేపీ నేత నూపుర్ శర్మ, ఆమె మాజీ సహచరులు నవీన్ జిందాల్ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లకు గానూ..
ప్రస్తుతం ట్వీట్లు మాత్రమే చేసుకునేందుకు వీలున్న యూజర్లకు అతి త్వరలో యాప్ నుంచే షాపింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో మరికొద్ది రోజుల్లోనే షాపింగ్ ఫీచర్.. "ప్రొడక్ట్ డ్రాప్స్" తీసుకుర�
ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో హారర్ వెబ్ సిరీస్ 'అన్య'స్ ట్యూటోరియల్' టీజర్ను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన ఈ వెబ్ సిరీస్ తమిళ, తెలుగు భాషల్లో లాంచ్ అవుతుంది.
PM Modi: గుజరాత్ లోని నవసరీలో తన చిన్ననాటి స్కూల్ టీచర్ ను కలిశారు ప్రధాని మోదీ. పలు ప్రాజెక్టుల ఓపెనింగ్ నిమిత్తం గుజరాత్ లో ఒకరోజు పర్యటనకు వెళ్లారు. తన మాజీ టీచర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ తో పాటు పలు కార్య�
రాజ్యసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైన తరుణంలో కర్ణాటక జేడీ(ఎస్)ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్ కు ఓటేశారు. అంతేకాకుండా ఇది తనకు చాలా ఇష్టమని కామెంట్ కూడా చేశారు,. తాను కాంగ్రెస్ కు ఓటేశానని అది తనకు చాలా ఇష్టమంటూ వివరించారు.
రియల్టీ రంగంలో మైహోమ్ మరో రికార్డ్ సాధించింది. ప్రతిష్టాత్మకమైన సయుక్ ప్రాజెక్ట్ ప్రారంభించిన 24గంటల్లోనే 1125 ఫ్లాట్ల బుకింగ్స్ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. వీటి విలువ దాదాపు 1800 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.
కొవిడ్ వ్యాక్సిన్ వ్యక్తులకే కాదు పశువులకు కూడా తీసుకొచ్చారు మన నిపుణులు. ఇండియాలో తొలిసారి పశువుల కోసం కొవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది. హర్యానాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ Anocovax అనే కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది.
వాట్సప్ గ్రూప్ సైజ్ను అప్డేట్ చేసింది. గరిష్టంగా 512మంది వరకూ గ్రూపులో ఉండే ఏర్పాటు చేశారు.. ఇప్పటివరకూ ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంటుందని డేటా చెప్తుంది.
ఇండియాలోని కేరళలో ఓ నది మొత్తం పింక్ రంగులోకి మారిపోయింది. కోజికోడ్లోని ఈ నది భారతదేశం వ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది. గులాబీ రంగులో మారిపోయిన నది ఫోర్క్డ్ ఫ్యాన్వోర్ట్ పువ్వులతో నిండి ఉంది.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీరు ఉత్తమమైన చికిత్సా ద్రావణాలలో ఒకటి. శరీరానికి హాని కలిగించే కలుషితాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఆరోగ్య నిపుణులు రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తుంటారు.
అఫ్ఘాన్ మోడల్ - యూట్యూబర్ అయిన అజ్మల్ హఖీఖీని తాలిబాన్లు అరెస్ట్ చేశారు. ఇస్లాంను దాంతో పాటు ఖురాన్ ను అవమానించారని అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ వైపు మహమ్మద్ ప్రవక్త పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఇరాన్ మంత్రి ఇండియాకు విచ్చేశారు.
సీనియర్ కాంగ్రెస్ లీడర్ రణదీప్ సుర్జేవాలా నోరుజారారు. ద్రౌపదికి బదులు మహాభారాన్ని సీతాదేవికి ఆపాదించారు. ప్రజాస్వామ్య సంస్థలను, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం అప్రతిష్టపాలు చేస్తుందని విమర్శించారు సుర్జేవాలా.
ఎల్ఐసీ షేర్ ఆల్ టైం దిగువకు పడిపోయింది. వరుసగా తొమ్మిది రోజులుగా పడుతూ ఉన్న షేర్ ప్రభావానికి షేర్ హోల్డర్లు లిస్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి రూ.1.41లక్షల కోట్లు పోగొట్టుకున్నారు.