Home » Author »Subhan Ali Shaik
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.
బీజేపీ నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశం 15 దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వారిలో ఖతర్ కూడా ఉంది. అలాంటి వ్యాఖ్యలు హింసకు, ద్వేషపూరితమైన సమాజానికి కారణం కావొచ్చని దీపక్ �
పూణే దిగ్గజ అల్ట్రా cyclist ప్రీతి మస్కే దూసుకెళ్తున్నారు. 44 సంవత్సరాల ఆమె పేరిట గోల్డెన్ క్విడ్రిలేటరల్ (6000 కిలో మీటర్ల దూరం) రికార్డ్ ఉంది. ఇప్పుడు దాంతోపాటు మరో ప్రపంచ అల్ట్రా సైక్లింగ్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. లెహ్ నుంచి మనాలి వరకు ఉన
కర్నూలు జిల్లా కోసిగి మండలానికి చెందిన ఓ మహిళ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముగ్గురిపై కంప్లైంట్ చేసింది. కోసిగి మండలం వందగల్లు గ్రామంలో అర్ధరాత్రి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపించింది.
అఖిల భారత హిందూ మహా సభ జాతీయ సెక్రెటరీ పూజ సకున్ పాండే కు సమన్లు ఇష్యూ చేశారు. శుక్ర వారం ప్రార్థనలను నిషేదించినందుకు గానూ పలు సెక్షన్ల పై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంలోని పరిస్థితులపై దుష్ చూపే అవకాశం
ఐఓఎస్ ఫోన్లలో మనకు తెలియన్ చాలాకొత్త ఫీచర్లు ఇమిడి ఉన్నాయి. కానీ, వాటిని చాలా ఈజీగా పసిగట్టలేం. తప్పక తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకోండిలా.
ఐపీఎల్ సంరంభం ముగిసిందో లేదో.. టీమిండియా యాక్షన్ తో రెడీ అయ్యాడు రిషబ్ పంత్. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు రెడీ అవుతున్నాడు. టీంలో వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఉన్నప్పటికీ పంత్ చోటు మాత్రం పక్కాగా ఉంది.
కొన్నేళ్ల పాటు కొనసాగిన వర్క్ ఫ్రమ్ హోంకు చరమగీతం పాడుతూ ఇక ఆఫీసులకు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని ఎలన్ మస్క్ గత నెలలో టెస్లా ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ఆఫీసులకు రండి.. లేదంటే మానేయండని అందులో పేర్కొన్నారు.
పరిశుభ్రతతోనే మనల్ని మనం కాపాడుకోగలమంటున్నారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. నోరో వైరస్ అనే కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలతో ఉండే ఈ వైరస్ ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేయలేకపోతున్నారు.
ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే దశాబ్దాలుగా ముద్రిస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీతోపాటు ఎంపిక చేసిన నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్ తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోలు కూడా ముద్రించనున్నారని వార్తలు వ�
పదో తరగతి పరీక్షా ఫలితాలపై అనుమానంగా ఉందా.. ఆశించిన వాటి కంటే తక్కువ మార్కులు పొందామని ఫీలయ్యేవారు రీకౌంటింగ్ కు వెళుతుంటారు. తమ అంచనాలకు భారీగా తేడా అనిపిస్తే రీవెరిఫికేషన్ ఆశ్రయిస్తారు. మరి అలా చేయాలనుకుంటే మారుతున్న గైడ్ లెన్స్ ప్రకారం �
దైనందిక జీవితంలో భాగమైన విద్యుత్.. కాసేపు లేకపోయినా అల్లకల్లోలంగా ఫీలవుతాం. వేయి కళ్లతో ఎదురుచూసి పవర్ వచ్చిందని తెలియగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ, పవర్ సప్లై టైం కంటే పవర్ కట్ టైమే ఎక్కువగా ఉంటే ఏం చేయాలి.. అలా విసిగిపోయిన వ్యక్�
ప్రధాని నరేంద్ర మోదీ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ను సోమవారం లాంచ్ చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) 2022 జూన్ 6 నుంచి జూన్ 11వరకూ జరపాలని నిశ్చయించారు.
కోర్టు ధిక్కరణ కేసులో పోలీసులకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నలుగురు పోలీసులు 4వారాల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పోలీసు అధికారులైన శ్రీనివాస్, సుదర్శన్కు, రాజశేఖర్రెడ్డి, నరేశ్కు జైలు శిక్ష ఖరారు అయి�
యూఎస్ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో టోపీని ధరించి ఉన్న వేలాది మంది విద్యార్థులు, పెద్దలతో పాటు మరొక విద్యార్థి విచిత్రంగా కనిపించారు. మీడియా వివరాల ప్రకారం.. ఫ్రాన్సిస్కా బోర్డియర్ ఇటీవలే ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సీటీ నుంచి ప�
మూత్ర విసర్జన చేసే సమయంలో తరచుగా దీర్ఘకాలిక నొప్పిని అనుభవిస్తున్నారా? ఈ నొప్పి మూత్రవిసర్జన ప్రారంభంలో లేదా మూత్రవిసర్జన తర్వాత రావొచ్చు. బాధాకరమైన మూత్రవిసర్జన తీవ్రమైన మరో దానికి సంకేతం కావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)తో బాధపడే
WhatsApp చాట్ ఫిల్టర్ని టెస్టు చేయడం ప్రారంభించింది. దీంతో చదవని (Unread) చాట్లను త్వరగా చూసేందుకు వీలు కల్పిస్తుంది. చదవని చాట్ల ఫిల్టర్ మొదట్లో WhatsApp డెస్క్టాప్ యాప్లోని బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో షియోమీ ఆపరేషన్లు చూసుకునేందుకు గానూ సంస్థ ఆల్విన్ త్సేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసింది. రెండేళ్ల క్రితం Pocoకి మారిన అనూజ్ శర్మ మళ్లీ Xiaomi చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఇండియాలో చేరనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
బిజీ రోడ్లపై అందరూ చూస్తుండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై చేయి చేసుకుని, చెంప దెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్సఫర్ అయ్యారు. శనివారం ఈ నిర్ణయం తీసుకుని కొయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూంకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ట్రాన్సఫర్ చేశారు.
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ అంతగా కలిసిరాలేదని చెప్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాతినిధ్యం వహించగా.. ప్లే-ఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది. 8మ్యాచ్లలో 251 పరుగులు చేయడంతో పాటు రెండు హాఫ్ సెంచరీల�