Home » Author »Subhan Ali Shaik
మెటా సంస్థ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో రెండో వారైన షెరైల్ శాండ్ బర్గ్ షాకింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. 14ఏళ్ల పదవీకాలం తర్వాత ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి గుడ్ బై చెప్పేయనున్నారు. 52ఏళ్ల శాండ్బర్గ్ పదవికి తీవ్రమైన పోటీ రావడంతో ఆమె
బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ.. బుధవారం చేసిన ట్వీట్ తో రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఇవి అవాస్తవం కాదని, ఇప్పుడే రిటైర్మెంట్ ఉండబోదని ప్రముఖ మీడియా వ్యక్తి శుభంకర్ మిశ్రా అంటున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ వీక్షించారు. న్యూ ఢిల్లీలో బుధవారం సాయంత్రం సినిమా చూసిన అనంతరం నటీనటులను, సిబ్బందిని పీరియడ్ డ్రామా బాగుందంటూ ప్రశంసించారు.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివని చెప్పేమాట ఇప్పటిది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ పాలను పట్టిస్తే వ్యాధులు రావని బలంగా నమ్ముతారు. మరి, అందులో సైంటిఫికల్ గా ఎంత నిజముంది. ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.
మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై మరోసారి ధర తగ్గించింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా అంటే రూ.135 తగ్గించారు. దేశవ్యాప్తంగా (జూన్ 1) నుంచి 19 కిలోల వంటగ్యాస్పై కొత్త రేటు అమల్లోకి వచ్చింది.
ట్విట్టర్ లో చేసినట్లుగా వాట్సప్ (WhatsApp) లోనూ మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ రానుందట. ఈ మేరకు ఆల్రెడీ బీటా వెర్షన్ లో టెస్టింగ్ జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం వాట్సప్ యూజర్లందరికీ ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఒక్కసారి పంపిన మెసేజ్ వదిలేయాలి.
కోల్కతా వేదికగా కన్సెర్ట్ ముగించుకున్న కృష్ణకుమార్ కున్నత్.. (కేకే) కొద్ది గంటల్లోనే తుదిశ్వాస విడిచారు. చివరి షో సమయంలో బాగా చెమటలు పడుతున్నాయని, ఏసీ పనిచేయడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చారని ఓ స్టూడెంట్ చెప్తున్నారు.
కశ్మీర్ పండిట్ల షాప్లకు ఢిల్లీ గవర్నమెంట్ ఉచిత గవర్నమెంట్ ఇవ్వనుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు, ట్రాన్సాఫార్మర్ల ఇన్స్టాలేషన్లకు అయ్యే ఖర్చులన్నీ కేజ్రీవాల్ ప్రభుత్వమే భరిస్తుందన�
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చరిత్ర సబ్జెక్టు బోధించే ఆయుషి.. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2021లో 48వ ర్యాంక్ సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సోమవారం ప్రకటించిన ఫలితాల్లో పుట్టుకతో అంధురాలైన 29 ఏళ్ల ఆయుషీ చరిత్ర లిఖించారు. ఆమెలో లోపాన్ని పట్�
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో వరల్డ్ నెం.1 ప్లేయర్ జకోవిచ్కు రఫెల్ నాదల్ షాకిచ్చాడు. జకోవిచ్ను 6-2, 4-6, 6-2, 7-6తో ఓడించి సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు రఫెల్ నాదల్.
ఏపీపీఎస్సీ జోరు పెంచింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేయగా.. దీనికి విద్యార్హత డిగ్రీగా
కోల్కతా వేదికగా జరిగిన మ్యూజికల్ ప్రోగ్రాం తర్వాత ప్రఖ్యాత సింగర్ కేకే చనిపోయినట్లు తన అధికారిక ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్లో ధ్రువీకరించారు. ప్రోగ్రాం అయ్యాక హోటల్ కు వెళ్లిన ఆయన హఠాత్తుగా పడిపోయారు.
సత్యేందర్ జైన్పై కేసు పూర్తిగా ఫేక్ అని.. రాజకీయ దురుద్దేశంతో మోపిన ఆరోపణ అని ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెట్టిన మనీ లాండరింగ్ కేసును స్వయంగా పరిశీలించానని ఆ
ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలనే తన ఆశలను తీవ్రమైన కడుపునొప్పి చిదిమేసిందని.. మగాడినైనా బాగుండని అంటుంది చైనా ప్లేయర్ జెంగ్ క్విన్వెన్. సోమవారం ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లో షాక్తో "మగాడిని కావాలనుకుంటున్నా" అని కోరుకు�
టీమిండియా, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టార్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ సీన్ కు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. మే29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజున అహ్మదాబాద్ లోని స్టేడియం వేదిక�
భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో భాగంగా మంగళవారం రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లోనూ పాల్గొననారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశ�
జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన మరోసారి కాల్పుల్లో.. ఓ స్కూల్ టీచర్ మృతి చెందారు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గం జిల్లాలో ఈ ఉగ్రదాడి జరిగింది. 36 సంవత్సరాల వయస్సున్న రజనీ బాలా.. జమ్మూ ప్రాంతంలో ఉండేవారు. కాల్పుల్లో తీవ్రగాయాలకు గురికావడంతో హాస్పిటల్ �
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తతో ఒక స్వీట్ వార్ కు దిగారు. కార్యకర్త బరువు తగ్గించుకోవాలని సమస్యలు వస్తాయని చెబుతూనే, ఏం తింటున్నావ్.. ఏమేం చేస్తావనే ప్రశ్నలు వేస్తూ కాసేపు అతణ్ని వాదించి, చిన్న ఛాలెంజ్ కూడా విసిరారు.
కొవిడ్ మహమ్మారితో పాటు ప్రపంచ దేశాలను ఆందోళన పుట్టిస్తున్న విషయం.. మంకీపాక్స్. అవగాహన లోపంతో ప్రజలు భయాందోళనలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా WHO రిలీజ్ చేసిన అధికారిక స్టేట్మెంట్ లో 23దేశాల్లో 257 లేబొరేటరీ-ధృవీకరించబడిన కేసులు, దాదాపు 120 అ�
కాశీ విశ్వనాథ్ టెంపుల్, జ్ఞానవాపి మసీదు అంశాల్లో బీజేపీ ప్రమేయమే లేదని తేల్చి చెప్పింది బీజేపీ. సోమవారం బీజేపీ విడుదల చేసిన అధికారిక స్టేట్మెంట్ లో ఆ విషయం ఆయా అంశాలను పరిశీలిస్తున్న కోర్టులకే వదిలేసినట్లు పేర్కొంది.