Home » Author »Subhan Ali Shaik
బీజేపీ రాష్ట్ర సీనియర్ లీడర్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్కు రాజ్యసభ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఇ�
మూత్రపిండాలు శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. పక్కటెముక దిగువన వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, శరీరంలోని ద్రవం, ఎలక్ట్రోలైట్లు యాసిడ్-బేస్ బ్యాలెన్స్ను నియంత్రించడ�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. పెంపుడు కుక్కలు ఉన్న యజమానులందరికీ ఈ సూచన తప్పనిసరి చేసింది. పెంపుడు కుక్కలకు లైసెన్స్ ఉండాలని లేదంటే వారు రూ.5వేల జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది.
ఎలన్ మస్క్ వార్తల్లో నిలిచి పాపులారిటీ దక్కించుకోవడంలోనే కాదు సంపాదనలోనూ సీఈఓగా అతనే నెం.1గా నిలిచాడు. ఫార్చ్యూన్ 500 జాబితా ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ అత్యధిక వేతనం పొందిన CEOగా గుర్తింపు దక్కించుకున్నాడు.
సిద్ధూ మూస్ వాలా (అలియాస్) శుభదీప్ సింగ్ సిద్ధూ హత్యపై దర్యాప్తుకు పంజాబ్ సీఎం భగవత్ మన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
సెన్సెక్స్, నిఫ్టీలలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. సోమవారం నిఫ్టీ 50లో లాభాల్లో అగ్రగామిగా, ఏకీకృత నికర లాభంలో 47.8 శాతం వృద్ధి కనిపించిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నాలుగు శాతం పైగా పెరిగాయి.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకాలను విడుదల చేశారు. ఇందులో కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాఠశాల విద్యార్థులకు స్కాలర్�
రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి రాగా, ఫైనల్ ఈవెంట్ వేడుకలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ
రెహమాన్ సంగీత తరంగం నుంచి వస్తున్న పాటకు వంత పాడుతూ లక్ష మందికి పైగా అభిమానులు అదే పాటను ఆలపిస్తుంటే అక్కడ ఉన్నవాళ్లకే కాదు.. టీవీలో చూస్తున్న వాళ్లకూ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
బ్యాంకింగ్ రంగంలో బుధవారం నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. ఎస్బీఐ కల్పించే హోం లోన్ వడ్డీ పెంపు జరగనుంది. గృహ రుణాలకు వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్టు ఇంతకుముందే ప్రకటించిన ఎస్బీఐ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. �
ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా ఉండాల్సిన పోరు ఏకపక్షమైపోయింది. గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫలితంగా ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న జాబితాలో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ చేరింది.
సీకే బిర్లా గ్రూప్కు చెందిన హిందుస్తాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఉత్తమ్ బోస్ అంబాసిడర్ కారు లుక్ 'అంబోయ్' తరహాలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హిందూస్థాన్ మోటార్స్ చెన్నై ప్రొడక్షన్ యూనిట�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్ సెలబ్రేషన్స్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు అసాధారణమైన ఆశ్చర్యంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని ఆవిష్కరించారు. దీని పేరిట గి
కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కు ఈ మేరకు భారీ ఎత్తులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల పాటు క్రీడాభిమాను�
రిలయన్స్ జియో తన JioFi 4G వైర్లెస్ హాట్స్పాట్ కొనుగోలుతో మూడు కొత్త పోస్ట్పెయిడ్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్లాన్ల ధర రూ. 249, రూ. 299, వివిధ డేటా పరిమితులతో రూ.349. బేస్ ప్లాన్ 30GB డేటాతో వస్తుంది. రూ. 299, రూ. 349 రీఛార్జ్ ప్లాన్లు వరుసగా 40GB, 50GB �
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మే27న ఇష్యూ చేసిన అంశంలో ఉదయం 6గంటల కంటే ముందు రాత్రి 7గంటల తర్వాత పనిచేయాలంటూ ఎటువంటి ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది.
బీహార్లో ఓ అరుదైన ఘటన నమోదైంది. 40 రోజుల నవజాత శిశువు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. శిశువు పొట్ట భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా విషయం బయటపడింది.
రాజస్థాన్ రాయల్స్ ఆదివారం జరిగే ఐపిఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో అద్భుత సీజన్లో చివరి మ్యాచ్ను ఆడాలని భావిస్తోంది. అరంగేట్ర సీజన్లోనే దూసుకొస్తును్న టైటాన్స్ విజయకాంక్షతో కనిపిస్తుంది. కొత్త IPL జట్టు అయినప్పటికీ చాలా మంది అభిమానుల�