Home » Author »Subhan Ali Shaik
రాజస్థాన్ కు చెందిన 13ఏళ్ల టీనేజర్ కు దాదాపు ఏడేళ్ల తర్వాత మాట్లాడటానికి, తినడానికి వీలు కుదిరింది. సర్జరీ తర్వాత సొంతగా గాలి తీసుకోగలుగుతున్నాడని, తినగల్గుతున్నాడని, మాట్లాడుతున్నాడని సిటీ హాస్పిటల్ కన్ఫామ్ చేసింది.
పోలాండ్ యువ కెరటం మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలచుకుంది. ఫిబ్రవరి నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్తోన్న ఇగా స్వైటెక్.. ఫైనల్ పోరులో అమెరికా ప్లేయర్ కోకో గాఫ్పై సునాయాస విజయాన్ని అందుకుంది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్
నెట్టింట నీట్గా పంచ్లు వేసే ఆనంద్ మహీంద్రా.. అరుదైన విషయాలు పంచుకునే బిజినెస్మన్ రీసెంట్ గా తన తండ్రి గురించి అరుదైన విషయాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. అందులో తన తండ్రి నిర్ణయం ఎంత గొప్పదోనని అభివర్ణిస్తూ బ్రిటీష్ పాలనలో ఉన్నందుకు త�
అరుదైన ముత్యాలతో కూడిన హారాన్ని వేలం వేయడంతో రూ.6 కోట్ల 24లక్షల 91వేలకు అమ్ముడుపోయింది. సహజసిద్ధంగా ఉప్పు నీటిలో దొరికే ముత్తాలతో పాటు క్రిస్టల్ డిస్క్ లు పొదిగి ఉన్న ముత్యాల హారానికి వజ్రాలను అమర్చారు.
ఫసిపిక్ మహా సముద్ర తీర ప్రాంతంలో ఓ మహిళ అరుదైన ఘనత దక్కించుకుంది. తానే స్వయంగా బిడ్డకు డెలివరీ ఇచ్చి అందరూ నోళ్లు తెరిచేలా చేసింది. జోసీ పీకెట్ (37) తనకు డెలివరీ అని కన్ఫామ్ అయిన నాటి నుంచి సోషల్ మీడియాలో ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు.
Noida Airport: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని జెవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనుంది టాటా గ్రూప్. ఈ కాంట్రాక్ట్ను టాటా గ్రూప్కు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగం టాటా ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంద�
కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ వాద్రాకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు శుక్రవారం కన్ఫామ్ చేశారు వైద్యులు. పార్టీ ప్రెసిడెంట్తో పాటు సోనియా గాంధీకి కొవిడ్ పాజిటివ్ వచ్చిన మరుసటి రోజే ప్రియాంక గాంధీకి కూడా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు.
కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీ రాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరుకావాలంటూ ఈడీ తాజాగా నోటీసు ఇచ్చింది.
పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత పలువురు గ్యాంగ్స్టర్లు విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చేసిన పోస్టుల కారణంగా ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో అల్లర్లు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం జైలు వాతావరణమంతా హింసాపూరితంగా మారిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవారి ఆలయం ఎదుట శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సిఎఎ) కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కొరియన్ కంపెనీ అయిన కియా ఇండియా..ఎలక్ట్రికల్ వెహికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా ఈవీ6 అనే కారు విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దొరికినట్లుగా ప్రతి మసీదులో శివలింగం దొరుకుతుందా.. అలా ఎందుకు వెతుకుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఈ వివాదంపై మాట్లాడుతూ.. "పరస్పర ఒప్పంద మార్గం" కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్�
టీనేజీలోనే కాకుండా యుక్త వయస్సు దాటాక కూడా మొటిమలు వస్తున్నాయా.. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటివి తినే ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. మొటిమల వల్ల పెద్దవయసులో ఏర్పడే మచ్చలు టీనేజీ సమయంలో వచ్చిన వాటికంటే కాస్త ఎక్�
దక్షిణ ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ పాదచారులపై విచ్ఛలవిడిగా చెలరేగిపోయాడు. ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పార్సీవెల్ సమీపంలోని టాటా గార్డెన్లో జాన్ అనే 50ఏళ్ల నైజీరియన్ వ్యక్తి మహిళతో కూర్చొని ఉండగా అకస్మాత
పెళ్లి అంటే వేడుక.. జీవితంలోనే ఎప్పుడూ చూడని సెలబ్రేషన్. మరోవైపు లవ్ మ్యారేజ్ అనే వంకతో అసలు హడావుడే లేకుండా జరిగిపోయే పెళ్లిళ్లు విన్నాం. కానీ, సెల్ఫ్ లవ్తో కనీవినీ ఎరుగని రీతిలో మహిళ తనకు తానే పెళ్లి చేసుకోనున్న విషయం వైరల్ అయింది.
తిరువళ్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రజతోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడాలని ధోనీ అన్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన మంగళవారం జిల్లాలోని బిచోర్ గ్రామంలో జరిగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిమ్లా పర్యటన అనంతరం.. స్థానిక బీజేపీ లీడర్ భార్య తనకు మోదీ కిచిడీ వండటం నేర్పించారంటూ గుర్తు చేసుకున్నారు. 90లలో హిమాచల్ ప్రదేశ్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో 'సాబు దానా కిచిడీ' వండటం నేర్పారని చెప్తున్నారు.
వాట్సప్ ఏప్రిల్ 2022కు సంబంధించి నెలవారీ రిపోర్టును బుధవారం పబ్లిష్ చేసిది. అందులోని డేటా ప్రకారం.. మెటా మెసేజింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్సప్ ఒక్క ఏప్రిల్ నెలలో 16లక్షల 66వేల అకౌంట్లు బ్యాన్ చేసినట్లు తెలిసింది. ఐటీ యాక్ట్ రూల్ 4(1)(d) ప్రకారం.. రిపోర్ట్ �