Home » Author »Subhan Ali Shaik
గుజరాత్లో వార్తల్లోకి వచ్చిన విషయం.. యువతి సెల్ఫ్ మ్యారేజ్. వడోదరాకు చెందిన క్షమా బిందు జూన్ 9న మూడు ముళ్ల బంధంతో తనను తానే వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సంచలనమైంది. ముందుగా సంప్రదాయబద్ధంగా నిర్ణయించినట్లుగా అదే ముహూర
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్, జూలై 21న ఎన్నికల ఫలితాలను విడుదల �
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఫలితాల ఆధారంగానే రాష్ట్రపతి ఎవరో స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియ
ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుండటంతో ఎన్నికలకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు జూన్ 15న పిలుపునివ్వనుండగా.. నామినేషన్స్ వేసేందుకు ఆఖరి
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. కాకపోతే అనుకున్నట్లుగా జరగలేదు. పెళ్లి అయిన ఇన్నేళ్ల తర్వాత ఆరేళ్ల కూతురికి తల్లి అయిన 32ఏళ్ల మహిళ 30ఏళ్ల వయస్సున్న చందుతో ప్రేమలో పడింది.
తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. దీంతో తెలంగాణ బస్సుల్లో ప్రయాణించే వారికి ఛార్జీల బాదుడు మరోసారి పెరిగినట్లే. బుధవారం డీజిల్ సెస్ పెంచుతున్నట్లుగా ప్రకటించడంతో ప్రయాణ కొత్త ఛార్జీల వివరాలిలా ఉన్నాయి.
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్.. ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా కొత్త నియమాలను విధించింది. నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించింది.
మామూలు రోజుల్లో కంటే బల్లుల సమస్య వేసవికాలం తీవ్రంగా అనిపిస్తుంది. వేడి, ఉక్కబోత లాంటి వాతావరణాలు బల్ల్లుల సంతానోత్పత్తి అనుకూలంగా ఉండటమే ప్రధాన కారణం. ఇది బల్లులకే కాదు.
'జూ'కు వచ్చిన వ్యక్తిని పట్టుకోవడమే కాకుండా ఎత్తికుదేసింది చింపాంజీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇండోనేషియాలోని కసంగ్ కులీమ్ జూలో రికార్డ్ అయిన వీడియో గురించే ఈ ముచ్చటంతా..
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలనుసారం ఏవియేషన్ రెగ్యూలేటర్ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిలి్ ఏవియేషన్ (DGCA) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఎయిర్పోర్టుల్లో, ఎయిర్క్రాఫ్ట్లలోనూ జర్నీ చేస్తున్నంతసేపు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించ�
మరికొద్ది రోజుల్లో జరగనున్న దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు కేఎల్ రాహుల్ హాజరుకాలేకపోతున్నాడు. దీంతో ముందుగా వైస్ కెప్టెన్ గా నిర్ణయించిన రిషబ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర రోడ్ రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎంటర్ అయిందని ప్రకటించారు. అత్యధిక పొడవైన రోడ్ నిర్మించనందకుగానూ ఈ ఘనత దక్కింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్కు వీడ్కోలు చెప్పేశారు. మిథాలీ రాజ్ది అస్సులు క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం. సైనిక కుటుంబం నుంచి వచ్చిన మిథాలీ ఎనిమిదేళ్ల �
టీమిండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్కు వీడ్కోలు చెప్పిన దానికి వెనుక వందల రికార్డులు ఉన్నాయి.
ఇకపై మీ క్రెడిట్ కార్డులను యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకోవచ్చని కన్ఫామ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముందుగా రూపే కార్డులను లింక్ చేసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ.. వీసా, మాస్టర్ కార్డుల్లాంటి ఇతర నెట్వర్క్లకు ఓకే చెప్పనుంది.
టెర్రర్ గ్రూప్ ఆల్ ఖైదా లెటర్ విడుదల చేసింది. జూన్ 6న డేట్ వేసి ఉన్న ఉత్తరంలో ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు దిగింది.
బ్యూరోక్రటిక్ రీషఫుల్ లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లక్నో, కాన్పూర్, గోరఖ్పూర్ లతో పాటు మరో 6 ప్రాంతాలకు చెందిన అధికారులు ఉన్నారు.
పుదుక్కొట్టాయ్ జిల్లాకు చెందిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సప్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయాలను పేల్చేస్తానంటూ బెదిరింపు మెసేజ్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.
పార్టీ బలోపేతం దిశగా కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ చర్చించారు. కార్పొరేటర్లను ఒకొక్కరిగా పరిచయం చేసుకున్న ప్రధాని ప్రశాంతంగా చర్చించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 47మంది కార్పొరేటర్లు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో
సరైన ఆరోగ్యం కోసం శరీరానికి డి-విటమిన్ అవసరాలను తీర్చడానికి సూర్యరశ్మికి తగినంత ఎక్స్పోజర్ అవసరమని అందరికీ తెలిసిన విషయమే. ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన సన్-ఛార్జ్డ్ వాటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?