Home » Author »Subhan Ali Shaik
దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నట్లుండి కేసుల సంఖ్య ఒక్కసారిగా బారీగా పెరిగింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 3,4 రోజులుగా 81 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణ
"ఒక క్రీడాకారిణిగా ఇండియాకు రిప్రజెంట్ చేస్తున్నా. నా వరకూ హిందువా, ముస్లిమా అనేది విషయం కాదు. నేను కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడం లేదు. దేశాన్ని మాత్రమే" అని అంటున్నారు వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.
ఫ్యామిలీ అంతా చూస్తుండగానే స్విమ్మింగ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా పేలిపోయాడు. యుక్రెయిన్ బీచ్ లో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా పరుగులు తీశారు. బీచ్ వైపుకు పరిగెత్తుకుని వెళ్లిన వాళ్లంతా ఒక్కసారిగా వెనక్కు పరిగెత్తడం అక్క�
కర్ణాటకకు చెందిన బి.ఐశర్య అరుదైన రికార్డు బ్రేక్ చేశారు. అత్యధిక దూరం లాంగ్ అండ్ ట్రిపుల్ జంప్ చేసి గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. SNJ నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్ లో భాగంగా సోమవారం జరిగిన ఈవెంట్ లో ట్రిపుల్ జంప్ లో నయా రికార్డు ల�
: వాతావరణ శాఖ సూచించినట్లుగా నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పులు కనిపించాయి.
రులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా కారుపై ట్రాన్స్ఫార్మర్ పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపు తప్పి ఓ కరెంట్ పోల్ ను గుద్దాడు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు అందిన వివరాల ప్రకారం.. నైరుతి ఋతుపవనముల స్థితి ఆగమనాన్ని ఇలా లెక్కించారు.
కొండ చిత్ర యూనిట్ ఇంద్రకీలాద్రిపై దుర్మమ్మను దర్శించుకున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండ చిత్ర యూనిట్ దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు.
చాలామందికి జుట్టు రాలిపోతుండటం, చిట్లిన జుట్టు ఉండటమే ప్రధాన కంప్లైంట్. వేడి, తేమతో కూడిన వాతావరణంలో డల్ జుట్టు సమస్యలను కూడా ఎదుర్కొంటాం. జుట్టు సమస్యలు అన్ని వాతావరణాల్లో ఉన్నప్పటికీ, షాంపూ చేసుకుని రక్షణ కల్పించుకోవచ్చు.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్య
యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేశారు. జూన్ 10 ఆందోళనలకు కారణమైన జావేద్ అహ్మద్ ఇల్లు పడగొట్టించడంపై విమర్శలు గుప్పించారు.
అతనొస్తున్నాడంటే చాలు గిన్నెలన్నీ ఖాళీ.. ఏకధాటిగా కిలోలు కొద్దీ లాగించేసే ఆ వ్యక్తిని చూస్తే అందరికీ హడల్. అందుకే ఫంక్షన్లకు కూడా రాకూడదని కోరుకుంటున్నారు. తనకు ఉన్న వింత సమస్య కారణంగా బాగా తిని.. తిని 200కేజీలు బరువు పెరిగాడు.
మనీలాండరింగ్ కేసును ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో రాహుల్ గాంధీ విచారణకు ఒకరోజు ముందుగా పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా కా�
స్విట్జర్లాండ్లోని ఓ జూలో అరుదైన తాబేలు జన్మించింది. గురువారం, స్విట్జర్లాండ్లోని సర్వియన్లోని ట్రోపిక్వేరియం జూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేయగా వాటి సైజు చాలా పెద్దదిగా ఉందని పేర్కొంది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చైనాలోని ల్యాబ్ లో లీక్ అయి విస్తరించదనడం అబద్ధమని చైనా నొక్కి చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సిఫారసు మేర రాజకీయ కారణాలతో పుట్టిన అబద్ధమంటూ.. వివరణ కోసం లోతైన పరిశోధన జరపాలంటూ వెల్లడించి
రోజంతా ఎంత కష్టపడినా.. రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టకపోతే ప్రయోజనముండదు. పైగా ఆ రాత్రి నిద్రలేమి ప్రభావం రెండో రోజు పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ చిన్నపాటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తే హాయిగా, ప్రశాంతమైన నిద్ర మీకు దక్కుతుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 75 మంది మంత్రులు యోగాను ప్రదర్శించనున్నారు.
ఇండియన్ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుకు 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని అంటున్నారు శ్రీలంక ఉన్నతాధికారి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని శుక్�
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) టీవీ, డిజిటల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ జరుగుతుంది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
మహమ్మద్ ప్రవక్త, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లకు సస్పెండ్ అయిన నుపుర్ శర్మకు సపోర్టింగ్ గా నిలిచారు గౌతం గంభీర్. ఇప్పటికే సపోర్టింగ్గా నిలిచిన చాలా మందితో పాటు గంభీర్ కూడా భాగమయ్యారు.