Home » Author »Subhan Ali Shaik
: నేపాల్కు చెందిన దార్ బహదూర్ ఖపాంగి అనే టీనేజర్కు ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి రికార్డు దక్కింది. 2004 నవంబర్ 14న పుట్టిన ఖపాంగికి ఇప్పటికి 17ఏళ్లు. నేపాల్ లోని కాట్మండులో 2022 మార్చి 23న కొలతలు కొలిచి నిర్ధారించారు.
క్యాష్ విత్డ్రా, డిపాజిట్ ప్రక్రియల్లో రేపటి నుంచి ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మే26న సిటిజన్లు డ్రా చేసే సమయంలో కచ్చితంగా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో రూ.20లక్షలు అకౌంట్లో డిప�
గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అ
కశ్మీరీ సపరేటిస్ట్ లీడర్ యాసిన్ మాలిక్కు స్పెషల్ ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్కు యావజ్జీవ కారాగార శిక్షతో 10లక్షల జరిమానా విధించింది ఢిల్లీ పటియాలా కోర్టు.
జపాన్కు చెందిన ఓ వ్యక్తి తన జీవితకాల కల నెరవేర్చుకునేందుకు రూ.12లక్షలు ఖర్చు చేశాడు. జంతువులా కనిపించాలని ప్రయత్నం చేసి.. తాను దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేయించుకున్నాడు.
ఘరానా దొంగలు ఇంట్లో చొరబడి దొంగతనం చేయడమే కాకుండా ఆ ఇంట్లో "ఐ లవ్ యూ" అనే మెసేజ్ రాశారు. సౌత్ గోవాలోని మార్గోవ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాలోకి చొరబడి, రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగిలించారు.
మెటా కంపెనీకి చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఇకపై iOS10, iOS11, iPhone 5, iPhone 5C ఫోన్లలో ప్రస్తుత ఏడాది అక్టోబర్ 24నుంచి పనిచేయవని వెల్లడించింది.
జాతీయవ్యాప్తంగా పేరు మార్పుల హవా కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని జిన్నా టవర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. కొద్ది వారాలుగా పేరు మార్చాలని చెప్తున్న బీజేపీ సడెన్ గా స్పీడ్ పెంచింది. ఆగస్టు 16వ తేదీలోపు జిన్నా టవర్కు పేరు మార్చకపోతే ప్రజల
'పారాలిథెరిజినోసారస్ జపోనికస్' అనే డైనోసార్ జాతి సుమారు 72 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ యుగంలో భూమిపై నివసించిందని రిపోర్టులు చెబుతున్నాయి. థెరిజినోసౌరిడే అని పిలువబడే చిన్న నుంచి పెద్ద శాకాహార థిరోపాడ్ డైనోసార్ల జాతికి చెందినదిగ�
టీవీ చూడటం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమైన కాలక్షేపాలలో ఒకటి. కానీ, ఎక్కువ గంటలు అలా చూస్తూ ఉండటం గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయే అలవాటు కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు డివిలియర్స్ తిరిగొస్తున్నాడనే వార్తలను డివిలియర్స్ కన్ఫామ్ చేసేశాడు. ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయిన జట్టుకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.
అమెజాన్ లో 55శాతం డిస్కౌంట్ వర్తిస్తేనే బకెట్ ధర రూ.25వేల 999గానూ, రెండు ప్లాస్టిక్ మగ్ ల ధర రూ.10వేలు గానూ చూపించింది. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అనుకున్నా.. ఇలాంటి తప్పు ఎందుకు అమెజాన్ లో ఎందుకు వచ్చిందనే దానిపై వివరణ అడుగుతూ కొందు అమెజాన్ ను సంప్రదిం�
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ ఆచూకీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెప్పేశాడు అతని మేనల్లుడు అలీషా పార్కర్. ఇటీవల జరిపిన విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నారని పార్కర్ పేర్కొన్నట్లు ఈడీ తన ఛార్జ�
శరీరానికి తగినంత నీరు చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు . నీరు, హైడ్రేటెడ్గా ఉండటమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మూత్రపిండాల నుంచి వ్యర్థాలను బయటకు పంపడం, లాలాజలాన్ని సృష్టించడం, వివిధ శరీర భాగాలకు పోషకాలను అందుబాటులో ఉంచడం వంటి �
బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.
జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మసీదు పరిసరాల్లో చేసిన సర్వేలో శివలింగం అంశంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వైపు వాదనలు వినడంతో పాటు కమిషన్ సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే ఏడు రోజుల్లోగా తెలపాలని వెల్ల�
రీసెంట్గా పంజాబ్ రాష్ట్ర మంత్రి అయిన విజయ్ సింగ్లాను అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పించారు సీఎం భగవత్ మన్. ఈ నిర్ణయానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నుంచి కాంప్లిమెంట్లు దక్కించుకున్నారు భగవత్.
మంకీపాక్స్ వైరస్ కట్టడి కోసం పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్లు అవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. మంచి శుభ్రత, సేఫ్ సెక్సువల్ బిహేవియర్ లు మాత్రమే వ్యాప్తిని నియంత్రిస్తుందని సీనియర్ అధికారి అంటున్నారు.
మీలో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, లేదా ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోయి సమస్య ఎదుర్కొని ఉండొచ్చు. అయితే దానికి పరిష్కారంగా ఆఫ్ లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా..
అఫ్ఘానిస్తాన్ కొత్త పాలకుల ఆదేశాల ప్రకారం.. మహిళా న్యూస్ రీడర్లు కళ్లు మాత్రమే కనిపించే వస్త్రధారణతో వార్తలు చదువుతున్నారు. ఇదిలా ఉంటే, అఫ్ఘాన్ మహిళల వేషధారణపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మగ న్యూస్ రీడర్లు మాస్కులు ధరించి వార్తల్లో కనిప