Home » Author »Subhan Ali Shaik
టీమిండియా క్రికెటర్ల గురించి, ఐపీఎల్ ప్లేయర్ల గురించి సొంత అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే వ్యక్తులలో సెహ్వాగ్ ఒకరు. ఇటీవల యువ క్రికెటర్ పంత్ కు మంచి సపోర్టింగ్ గా ఉంటున్నారు.
కొవిన్ అనే సర్వీసును యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో చేర్చనుంది కేంద్రం. కరోనా టీకాల నిమిత్తం అమల్లోకి తీసుకొచ్చిన ‘కొవిన్’ పోర్టల్ను స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించింది కేంద్రం. కొవిడ్ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్ల�
పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చె�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ కప్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తిక్కు భారీ షాక్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా అనుచితం�
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్బి) ప్రైవేటీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో, ప్రభుత్వం సంవత్సరం కాలంలోనే రెండు PSBల ప్రైవేటీకరణను చేపట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.
వాట్సప్లోకి మరో కొత్త ఫీచర్ రానుంది. మల్టీ డివైజ్ 2.0తో వాట్సప్ పనిచేయనుందని.. దీంతో ఒకే అకౌంట్ తో రెండో ఫోన్ కు కూడా లింక్ చేయొచ్చని WABetaInfo వెల్లడించింది.
విటమిన్ B12 శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. అనేక ఆహారాలలో ఉండే విటమిన్ నీటిలో కరిగిపోతుంది కూడా. సప్లిమెంట్ల రూపంలో కూడా లభిస్తుంది. విటమిన్ B12 లోపం చాలా సాధారణం.
ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్
క్యూట్ వీడియోలు చాలానే చూసుంటాం. కానీ, వీటన్నిటికంటే ఇది ప్రత్యేకమైన వీడియో. పాండా నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నిస్తోన్న వీడియో కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ప్రతిసారీ కిందపడుతున్నా.. ఎక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
ఎయిర్టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందిస్తుంది. కొత్త 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్తో ఎయిర్టెల్ సిమ్లను సెకండరీ సిమ్గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్గానే ఉంచుకోవ�
ఆసియా కప్ హాకీ పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత హాకీ పురుషుల జట్టు దుమ్ములేపింది. పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో ఆఖరి లీగ్ మ్యాచ్ జరింగింది. ఇందులో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు ఏకంగా 16-0 తో సూపర్-4కు అర్హత సాధించింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా శుక్రవారం యోగా మహోత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఉదయం 6గంటలకు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వాసులంతా సద్వినియోగపరచుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మన్.. పంజాబ్ ప్లేయర్ శిఖర్ ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్నాడు. ప్రస్తుత సీజన్ IPL 2022లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంపై తన తండ్రి కొట్టాడని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. భారతీయ సమాజంలో హింస - అహింస అనే అంశంపై ఎదురైన ప్రశ్నకు రాహుల్ తడుముకొంటున్నట్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజ్ మహల్ ఆవరణలోని షహీ మసీదు వద్ద నమాజ్ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 153 ప్రకారం.. అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం" అనే నేరం కింద కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఆ ఏరియాలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు. "ఐ లవ్ సికింద్రాబాద్" అనే సెల్ఫీ అరేంజ్ చేశారు. రోజూ 1.50లక్షల మంది పాసింజర్లు ప్రయాణించే దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాం నెం.10 దగ్గర దీన్న�
మొబైల్ ఫోన్లు రొటీన్ లైఫ్లో భాగమైపోయాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేదా స్టడీ ఫ్రమ్ హోమ్ అయినా, మొబైల్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పిల్లలకి, పేరెంట్స్కు తేడా లేకుండా ఫోన్లలో గేమ్లు ఆడుతున్నారు. వినోదంతోపాటు వేగవంతమైన జీవితంలో ప్రతి అవసరాన�
ISB 20 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొనబోతున్నానంటూ చంద్రబాబు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ISB శంకుస్థాపన, ప్రారంభోత్సవ ఫొటోలను పోస్టు చేశారు.
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లకు చేరింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ లెక్కల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో రూ.49.68కోట్లుగా ఉండేది.
టీమిండియాకు కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడని బీసీసీఐ కన్ఫామ్ చేసింది. మే25న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఈ పర్యటన జూన్ 26నుంచి మొదలుకానుంది.