Home » Author »Subhan Ali Shaik
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను నిలిపేస్తున్నట్లు ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సోమవారం, మంగళవారాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.
ఢిల్లీ వాసులకు మరో 3రోజుల వరకూ 150 బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలకు మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
జమైకాలోని జూలోకి సరదాగా జంతువులను చూడటానికి వచ్చిన బృందం ఆ ఘటన చూసి షాక్ అయింది. సింహం ఓ వ్యక్తి వేలుకొరికేయడం వాళ్లు కళ్లారా చూశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనపై జంతువులను ఇలానే ట్రీట్ చేస్తున్నారా అంటూ ప్ర�
ఇండియా క్రికెట్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు కొట్టేశాడు. హర్యానాకు చెందిన క్రికెటర్ మృణాంక్ సింగ్ మరో వ్యాపారిని మోసం చేసి దొరికిపోగా ఈ విషయం బయటపడింది. రిషబ్ మేనేజర్ పునీత్ సోలంకి తమ నుంచి కోటి 63లక్�
జ్ఞానవాపి మసీదు - కాశీ విశ్వనాథ్ గుడి కాంప్లెక్స్ వివాదంలో వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును మే24కు వాయిదా వేసింది. పెండింగ్ లో ఉన్న ప్రొసీడింగ్స్ను శుక్రవారేమే 20వ తేదీన సివిల్ జడ్జి కోర్టు నుంచి జిల్లా జడ్జికి ట్రాన్సపర్ చేసింది సుప్రీ�
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
వాతావరణంలోని మార్పుల కారణంగా సోమవారం 2022 మే23న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇష్యూ చేశారు.
టీమిండియా ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ చాలా స్పెషల్. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం రాబట్ట గల సామర్థ్యం పృథ్వీ షాకు ఉంది. అలా ఈ మాజీ ఓపెనర్ పృథ్వీ షా "టెస్ట్ క్రికెట్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురాగలడు" అని పేర్కొన్నాడు.
మానసిక రోగంతో తప్పిపోయిన వ్యక్తిని హత్య చేశారని తెలియడంతో ఆ కుటుంబం లబోదిబోమంటుంది. మధ్యప్రదేశ్లో 65 ఏళ్ల వ్యక్తిని నీ పేరు మొహ్మద్.. ఆ అని అడగడం పదేపదే అతనిపై దాడిచేయడం వీడియోలో రికార్డ్ అయింది. నీముచ్ జిల్లాలో నమోదైన ఘటనపై కేసు నమోదైంది.
కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కోరుట్ల టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట అని అభివర్ణిస్తూ.. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలన్నీ గెలిచేందుకు కార్యకర్తలు
: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో 'శివలింగం' కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
గతేడాది సంవత్సరం, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, ఎయిర్టెల్తో సహా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచేశాయి. ఇప్పుడు సబ్స్క్రైబర్లకు మరింత ఎఫెక్ట్ చూపించేలా ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది.
తమిళనాడు హెల్త్ మినిష్టర్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.4 నమోదైనట్లు సుబ్రమణియన్ కన్ఫామ్ చేశారు. మే21 శనివారం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఇండియాలో ఇది రెండో కేసు. చెంగల్పట్టు జిల్లాలోని చెనైయాకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాలూర్ గ్రామానికి చె�
ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022లో చివరి మ్యాచ్ ఆడేసింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ తో శుక్రవారం ముందై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చివరి మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో టాస్ కోసం వచ్చిన ధోనీ తర్వాతి సీజన్లో సీఎస్కే జెర్సీత�
క్రికెట్ ప్రపంచంలోకి అమెరికా కూడా అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఈ జెంటిల్మ్యాన్ గేమ్ ఆదరణ కోసం అమెరికా నుంచి సైతం పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు �
డ్రోన్లతో మెడిసన్, డయాగ్నోస్టిక్ అవసరాలు తీర్చడంలో సక్సెస్ అయిన అనంతరం మరో అడుగు ముందుకేశారు. ఫుడ్, గ్రోసరీ కంపెనీలు డ్రోన్ డెలివరీ చేసేందుకు పూనుకుంటున్నాయి. ఈ పనిని స్విగ్గీ చేయనుండగా.. డ్రోన్లను అందించడంలో హైదరాబాద్కు చెందిన స్టార్టప
రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జపాన్ కు చెందిన యమగూచిని క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ గేమ్ లో 21-15, 20-22, 20-13 స్కోరు సాధించింది.
కాంగ్రెస్ లీడర్ నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పంజాబ్ లోని పట్యాలా కోర్టులో లొంగిపోయారు. 34ఏళ్ల క్రితం రోడ్ రేజ్ ఇన్సిడెంట్ లో ఓ వ్యక్తి మృతికి కారణం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అయితే తనకు మరికొద్ది వారాలు కావాలంటూ ఆ తర్వాత లొంగిప�
ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పేస్ఎక్స్ సంస్థలో పని చేసిన ఓ మహిళా ఉద్యోగిని నుంచి వినిపిస్తుండటం గమనార్హం.
ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించింది. ఈ చారిత్రక విజయంతో దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటింది. పలువురు నిఖత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ట్వీట్తో మాట్లాడే బిజినెస్ దిగ్గజం