Home » Author »Subhan Ali Shaik
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ కు చెందిన 21ఏళ్ల లక్షికా దగర్ అనే యువతి పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ సాధించింది. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో సాధించిన ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సున్న సర్పంచ్గా నిలిచింది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత టీ20 జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో 7వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం పడటంతో 12ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 109పరుగుల టార్గెట్ ను భారత్ అలవోకగా చేధించింది.
పేద పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం వరుసగా మూడో ఏడాది (2021–22) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
బంగారంలో స్వచ్ఛత ప్రమాణాల కోసం తీసుకొచ్చిన విధానమే హాల్మార్కింగ్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం పేరుతో నగలు కొంటున్నప్పుడు అందులో ప్యూరిటీ ఉందా?.. లేదా?.. అని తెలుసుకోవడమే హాల్మార్కింగ్ ఉద్దేశం.
వారం క్రితం రాహుల్ అనే వ్యక్తికి గత నెల కరెంటు బిల్లు కట్టలేదని ఎస్ఎంఎస్ వచ్చింది. బిల్లు కట్టకుంటే ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని మెసేజ్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఓ 'విద్యుత్ అధికారి' ప్రైవేట్ నంబర్ను కూడా అందులో ఇచ్చారని, పూర్
UKలోని వ్యక్తి దాదాపు ఏడాది క్రితం నదిలో పడిపోయిన తన ఫోన్ను తిరిగి పొందగలిగాడు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ద్వారానే ఇది సాధ్యమైందని.. ఇంటర్నెట్ వినియోగదారులకు ధన్యవాదాలు చెబుతున్నాడు ఆ మొబైల్ యజమాని.
పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా పెడుతూ దొరికిపోయాడో వ్యక్తి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. అతని ఇంట్లో పనిచేసే వ్యక్తే సీక్రెట్ డివైజ్ ఇన్స్టాల్ చేస్తుండగా పట్టుబడ్డాడు.
వారణాసి నుంచి బయల్దేరిన యోగి ఆదిత్యనాత్ చాపర్ క్షణాల్లో వెనక్కి తిరిగొచ్చింది. వెంటనే పోలీస్ లైన్స్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పక్షిని ఢీకొట్టడంతో ముందస్తు జాగ్రత్తచర్యగా వెనక్కు తీసుకొచ్చినట్లు సమాచారం.
విరాట్ కోహ్లీ కోపాన్ని రుచి చూపేలా చేసింది ఈ ఘటన. లీసెస్టర్షైర్ వేదికగా జరిగిన వార్మప్ నాలుగు రోజుల మ్యాచ్ లో తన జట్టు ప్లేయర్ అయిన కమలేశ్ నాగర్ కోటికి సపోర్ట్ చేస్తూ ఓ ఫ్యాన్ ను తిట్టిపోశాడు.
గ్రామ సచివాలయాలతో పాటు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుపై స్టేట్ గవర్నమెంట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ నెలాఖరులోగా ప్
భారీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు నేడు(జూన్ 26)న తెలియనున్నాయి. ఈ రోజు ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
ఇండియన్ క్రికెట్ టీం రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా పాజిటివ్ రావడం విచారకరం. బీసీసీఐ అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రిలీజ్ చేసింది.
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం నేడే వెలువడనుంది. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశ
ఇటీవలి కాలంలో రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం పెరుగుతుంది. హెల్తీ డైట్ పేరిట తృణ ధాన్యాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ముంచుకొస్తున్న మధుమేహం, గుండె జబ్బుల భయాలే ఇందుకు కారణం.
తెలుగు పౌరాణిక కళల్లో ఒకటైన నాటకాల్లో చింతామణి నాటకం ఫ్యామస్. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. పలువురు పిటిషన్ దాఖలు చేశారు. నాటకాన్ని నిషేదించాలని అందులో పేర్కొన్నారు.
చిత్తూరు నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. నగర మాజీ మేయర్ కటారి హేమలత పైకి పోలీస్ జీపు ఎక్కడంతో కాలికి గాయలైనట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే చిత్తూరు హాస్పిటల్ కు తరలించారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ
2024 సాధారణ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలుంటాయని కర్ణాటక మంత్రి అంటున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రమైన నార్త్ కర్ణాటక ఆ కొత్త రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందన్నారు.
ముక్కు ఆకారం, నిద్రించే భంగిమలే కాదు కూర్చొనే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వ లక్షణాలు పసిగట్టొచ్చట. నిపుణులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మనం కాళ్లను పెట్టుకునే విధానాన్ని బట్టి వ్యక్తిత్వం వెల్లడవుతుంది.