Home » Author »Subhan Ali Shaik
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకునే వాళ్లు లేక కోటి 36లక్షల డోసులు చెత్త బుట్టలోకి చేరనున్నాయి. 2020లో కెనడా ఆస్ట్రాజెనెకా 2కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు కావాలని ఆర్డర్ పెట్టింది. వీటిలో 23లక్షల మంది మార్చి నుంచి జూన్ వరకూ ఒక
ప్లాట్ ఫాంపై పడుకున్నాడని లేపితే పోలీసులను తిట్టాడు. 2020లో జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా తీర్పు ఇచ్చిన కోర్టు.. సంవత్సరం ఏడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. 2020 నవంబర్ 24 అర్ధరాత్రి మారుతీ మొహితె అనే పోలీసు అధికారి సివిల్ డ్రెస్ లో ఉండి పాట్రోలింగ్ ని
పెన్ను పోయిందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్. తన తండ్రి ఙాపకార్థం ఇచ్చిన పెన్ను పోయిందని, దాని విలువ దాదాపు రూ.లక్షన్నర ఉంటుందని పేర్కొన్నాడు. ప్రతిపక్ష నేతలు నామినేట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా చెన్�
కాయాకష్టం చేసి డబ్బు సరిపోకపోయినా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుంటే, ఐఏఎస్ అధికారి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్థిక స్థోమత మెరుగ్గా ఉన్న అందరిలాగా కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదవించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుక�
అజ్మీర్ షరీఫ్ దర్గా ఖదీం అయినటువంటి సల్మాన్ చిష్టీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ లీడర్ నుపుర్ శర్మకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మంగళవారం సల్మాన్ చేసిన కామెంట్లకు గానూ అతనిని అరెస్టు చేసిన ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు.
సూఫీ బాబాగా పిలిచే ముస్లిం మత గురువును గుర్తు తెలియని వ్యక్తులు నాశిక్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన 35ఏళ్ల మత గురువు మంగళవారం నాశిక్ లోని యోలా పట్టణానికి వచ్చాడు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై మరో వివాదం చెలరేగింది. 15 మంది మాజీ జడ్జిలతో పాటు, 77 మంది మాజీ బ్యూరో క్రాఫ్ట్స్, 25మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఆర్జేడీ సుప్రీం బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి వాకబు చేశారు. ఇంటి దగ్గర పడిపోయిన లాలూ కుడి భుజానికి గాయం కావడంతో ఆదివారం పాట్నాలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.
ఇటీవల ముగిసిన ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఓటమికి ముమ్మాటికి కారణం మ్యాచ్ రిఫరీనేనని తేలింది. ఈ ఘటనపై స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్.. తప్పిదానికి క్షమాపణలు కోరారు.
ఢిల్లీ నుంచి దుబాయ్కు బయల్దేరిన స్పైస్జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.
విజయవాడ కార్పొరేషన్ అధికారులు అలర్ట్ అవడంతో బెజవాడలో కుళ్లిన మాంసం అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెజవాడలో కుళ్ళిన మేక మాంసం, గొర్రె తలకాయి, కాళ్లు, గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారంటూ 10 టీవీ వరుస కథనాలతో అధి�
ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుచరులు నేరుగా పోలీస్ నే కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని వెళ్లారు. ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడే ఉంది.
ఈఫిల్ టవర్ కు పెద్ద తంటా వచ్చిందట. అసలే 2024 ఒలింపిక్ గేమ్స్ పారిస్ లో జరగనున్న దృష్ట్యా ముందుగానే రిపేరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాంటిది 60 మిలియన్ యూరోలతో పెయింటింగ్ ఖర్చులు తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొవిడ్ మహమ్మారి సోకిన వారు లేదంటే రెండు కొవిడ్ డోసులు తీసుకున్న వారిలో పక్షవాతం, గుండె జబ్బులు పెరుగుతుండటం ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతర్జాతీయ ఆరోగ్య జర్నల్లో పబ్లిష్ అయిన ఇటీవలి స్టడీ ఫలితాల్లో ఇలా ఉంది. 'సుదీర్ఘ
హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ బిల్లో బలవంతంగా సర్వీస్ ఛార్జ్ విధించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హోటల్స్, రెస్టారెంట్లు బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ ను విధించొద్దని నిషేదాఙలు జారీ చేసింది. రెస్టారెంట్ల
కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తెచ్చుకునేందుకు ఏకంగా మిలటరీ హెలికాప్టర్ నే వాడేసుకున్నాడు తాలిబాన్ ఆర్మీ కమాండర్. ఈస్టరన్ అఫ్ఘనిస్థాన్ లో ఉన్న లోగార్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వరకూ చాపర్ సాయంతో ప్రయాణించినట్లు తెలుస్తుంది.
సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి సీఎం మమతా బెనర్జీ ఇంటి గోడ దూకేశాడు. చివరికి సెక్యూరిటీగా ఉన్న పోలీసులకు దొరికిపోయిన ఆ వ్యక్తి తాను కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్ అనుకుని ఇలా చేశానంటూ సీనియర్ పోలీస్ అధికారికి చెప్పాడట.
ఆల్కహాల్ తాగొద్దు.. మద్యం సేవిస్తే ప్రాణాలకే ముప్పు.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ కొటేషన్లు సినిమా హాల్స్ తో సహా ఎక్కడపడితే అక్కడ చూస్తూనే ఉంటాం. అయితే ఇందులోనూ ఒక తిరకాసు ఉంది. ఏదైనా హద్దు మించితేనే ప్రమాదం కానీ,
ప్రధాని మోదీ గుజరాత్ లోని గాంధీ నగర్ వేదికగా డిజిటల్ ఇండియా భాషిణి, డిజిటల్ ఇండియా జెనెసిస్, చిప్స్ టూ స్టార్టప్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. వీటితో పాటుగా http://IndiaStack.Global, మైస్కీం, మేరీ పెహ్చాన్ - నేషనల్ సింగిల్ సైన్ ఆన్ లను కూడా లాంచ్ చేశారు.
రెండేళ్ల విరామం తర్వాత పవిత్ర మక్కా యాత్రకు ముస్లిం సోదరులు పయనమయ్యారు. కొవిడ్ మహమ్మారి కారణంగా వెళ్లలేకపోయిన వారంతా ఈ శుక్రవారం అక్కడికి చేరుకోనున్నారు.