Home » Author »Subhan Ali Shaik
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు.
షియోమీ కంపెనీ జులై 20వ తేదీ కొత్త రెడ్ మీ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే 5జీ నెట్వర్క్కు సంబంధించిన అన్ని బ్యాండ్లను రిలయన్స్ జియో సంస�
ఉత్తరప్రదేశ్ మధురలోని ఓ చెత్తకుండీలో ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి జాబ్ కోల్పోయాడు. ఫ్రేమ్ చేసి ఉన్న ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ఫొటోలు చెత్తలో ఉన్నాయని చూపిస్తూ వీడియో తీశాడు. ఆ వ్యక్తి చ�
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రథమ పౌరుని ఎంపికకు వేళైంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా మారిన ఎన్నికలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము,విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాగా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రచారాన్ని ఇ
మూడంతస్థుల బిల్డింగ్ రూఫ్ మీద నుంచి నాలుగు నెలల పసికందును తోసేసింది కోతి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఆదివారం జరిగిన ఈ ఘటన కారణంగా మృతి చెందాడు. బరేలీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ లలిత్ వర్మ.. విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలిపామని ఇ
ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయలేదంటారు. ఎందుకంటే ప్రతికూరలో ఉల్లిపాయలేనిదే ముద్ద దిగదు మనోళ్లకి. మనదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే ఉల్లిపాయలు వాడుతున్నారంటే మనకి ఉల్లిగడ్డతో ఉండే రిలేషన్ ఏపాటిదో తెలిసిపోతుంది.
ఆల్కహాల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించారు. వయస్సు, లింగం, భౌగోళిక ప్రాంతం వంటి అంశాల ఆధారంగా మద్యం ప్రభావం కనపడుతున్నట్లు వెల్లడైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ జెండా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ రెపరెపలాడింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తొలి సారే విజయకేతనం ఎగరేసింది. సింగ్రౌలీ నుంచి పోటీచేసి మేయర్ సీట్ గెలిచారు ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ప్రకాశ్ విశ్�
ఇటీవల కాలంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్జెట్ విమాన సర్వీసులను నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు విమానయాన సంస్థలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించింది.
యుక్రెయిన్ సైనికుడి ప్రాణాలు కాపాడింది ఐఫోన్. బుల్లెట్ గాయం నుంచి ఐఫోన్ 11ప్రో తట్టుకుని ఉన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో సైనికుడు ఐఫోన్ను తన వెనుక భాగంలో ఉంచుకున్నట్లుగా కనిపిస్తుంది. అందులో బుల్లెట్ ఇరుక్కుపోయినట్లు కూడా
పాకిస్తాన్లోని తన పురాతన ఇంటిని 75ఏళ్ల తర్వాత తిరిగి చూసేందుకు అక్కడికి వెళ్లొచ్చారు 92 ఏళ్ల మహిళ. స్థానిక మీడియా కథనం ప్రకారం.. పాకిస్తాన్ హై కమిషన్ మహిళకు మూడు నెలల వీసాకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది.
శతాబ్దాల తరబడి సౌభ్రాతృత్వాన్ని కాపాడే సంప్రదాయాన్ని కొనసాగించారు కశ్మీరీ పండిట్లు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రకు వెళ్లి తిరిగొచ్చిన తీర్థ యాత్రికులకు డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్లు శ్రీనగర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
గుడి ప్రాంగణంలో మాంసపు ముక్కలు విసరడంతో పాటు రెండు చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారంటూ యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఇందులో భాగంగా పలు దుకాణాలకు సైతం నిప్పంటిచినట్లు పోలీసులు తెలిపారు. స్మశానం గేటును సైతం ధ్వంసం చేశారని పే�
భార్యపై అనుమానం ఉన్న 55ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భార్యను కడతేర్చడమే కాకుండా.. ఆమె తలను నరికి దాంతో 12కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పోలీస్ అవుట్ పోస్ట్ లో అప్పగించాడు.
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు చివరి రెండు స్థానాలను జింబాబ్వే, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. USAను ఓడించిన నెదర్లాండ్స్, PNGని ఓడించి జింబాబ్వేలకు గ్రూప్ ఏ, గ్రూప్ బీలలో స్థానాలు దొరికినట్లే.
మహిళను అత్యాచారం చేయడంతో పాటు ఎదురుతిరిగిందని కళ్లలో పొడిచాడో వ్యక్తి. బీహార్ లోని కటిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 45ఏళ్ల మహిళ తనపై దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆమె రెండు కళ్లలో పొడిచాడు.
సోషల్ మీడియా వేదికగా తనకు తానుగా క్రేజ్ ఉన్న వ్యక్తిగా చిత్రీకరించుకుని దాదాపు రూ.4కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి దారుణంగా మోసపోయింది. ఫలితంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మో
ఎలన్ మస్క్ తండ్రి 76ఏళ్ల ఎర్రల్ మస్క్కు ఐదేళ్ల కొడుకున్నాడని మీకు తెలుసా. ఈ సీక్రెట్ బిడ్డ గురించి ఇటీవలే బయటపెట్టాడు పెద్ద మస్క్. అది కూడా తన రెండో భార్య కూతురైన జానా బెజూడెన్హోట్తో కలిగిన సంతానమట. ద సన్ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్�
భార్య తనంతట తానే తాళిబొట్టను తీసేయడమనేది భర్త పట్ల ఆమె చూపించే క్రూరమైన చర్యగా పేర్కొంది మద్రాస్ హైకోర్టు. ఈ క్రమంలో వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జస్టిస్లు వీఎమ్ వేలుమణి, ఎస్ సంతర్ల డివిజన్ బెంచ్ మెడికల్ కాలేజిలో �
జపాన్ దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. బుధవారం టోక్యోలో నమోదైన 16వేల 878 కొత్త కేసులు ఫిబ్రవరి నుంచి అత్యధికంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.