Home » Author »Subhan Ali Shaik
న్యూ ఎయిర్లైన్ ఆకాశ ఎయిర్ శుక్రవారం ఆగష్టు 7న తన తొలి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గం మధ్య బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసును ఆపరేట్ చేయనున్నారు.
టెస్లా సీఈఓ గురించి ఏ విషయం తెలిసినా వైరల్ అయిపోతుంది. అలాంటిది మరి ఎలన్ మస్క్ క్రేజ్. ట్విట్టర్ కొనేస్తానంటూ హడావుడి చేసి.. తాను అడిగిన డేటా ఇవ్వలేదంటూ తూచ్.. నేను తప్పుకుంటున్నా అని రూట్ మార్చేశాడు. దీనిపై ట్విట్టర్ కౌంటర్ వేస్తూ న్యాయపోరాట
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా ఇంగ్లాండ్ గడ్డపై కౌంటీల్లో రికార్డుల మోత మోగించేస్తున్నాడు. సస్సెక్స్ టీమ్కి ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా తాజాగా మిడిల్సెక్స్ టీమ్తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదాడు.
యూట్యూబ్ ఛానెల్కు వ్యూయర్స్ తగ్గిపోతున్నారనే బెంగతో 23ఏళ్ల స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. IIITM గ్వాలియర్ లో చదువుతున్న వ్యక్తి.. తాను ఉంటున్న బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి గురువారం ఉదయం దూకేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోయర్స్ కెరీర్ లో బెస్ట్ ఫీట్ సాధించారు. క్వాలిఫైయింగ్ మార్క్ 83.5 మీటర్లు విసిరి గ్రూప్ ఏ నుంచి ప్రపంచ ఛాంపియన్ సిప్ కు అర్హత సాధించిన తొలి అథ్లెట్ గా నిలిచారు. ఆదివారం ఉదయం విసిరిన ఈటె 88.39 మీటర్లకు దూస�
ఆస్ట్రేలియాలోని మిల్దురా పట్టణ స్థానికులకు అదొక పజిల్. బుధవారం సాయంత్రం ఆకాశమంతా వింతగా పింక్ రంగులోకి మారిపోయింది. సోషల్ మీడియాలో దట్టమైన మేఘంతో కూడిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అమెజాన్ మెంబర్షిప్ ఫ్రీగా చేజిక్కించుకునే ఛాన్స్... కేవలం రెండు రోజులు మాత్రమే. అవును నిజమే. ఇది అమెజాన్ అందిస్తున్న ఆన్లైన్ షాపింగ్ బెనిఫిట్. 2022 జూలై 23, 24 తేదీల్లో జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్లో నచ్చిన వస్తువు కొనండి వచ్చిన ఆఫర్ ను �
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
మగవారి కంటే సగటున ఎక్కువ కాలం జీవించే మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. వీరంతా యామ్స్, బచ్చలకూర, పుచ్చకాయ, టమాటాలు, ఆరెంజ్ లు, క్యారెట్లు లాంటి మంచి డైట్ తీసుకోవడం బెటర్ అని రీసెంట్ స్టడీ చెప్తుంది. జార్జియా యూనివర్సిటీ జరిపిన స్టడీలో ఇవ
Mango Man: ఆయన ఇండియాలోనే ఫ్యామస్. 82ఏళ్ల వయస్సున్న కలీమ్ ఉల్లా ఖాన్ అసలు పేరు అదే అయినా మ్యాంగో మ్యాన్ గానే ఫ్యామస్. రోజూ మైలు దూరానికి పైగా నడిచి తన 120ఏళ్ల వయస్సున్న చెట్టును చూసుకుంటాడు. సంవత్సరాల తరబడి ఆ చెట్టు నుంచి 300కు పైగా వెరైటీలను కాయిస్�
న్యూజిలాండ్ లోని ఓ యూనివర్సిటీ జరిపిన ప్రయోగంలో వర్చువల్ రియాలిటీ యాప్ కామన్ ఫోబియాల నుంచి బయటపడేస్తున్నట్లు తెలిసింది. క్రిస్ట్చర్చ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జరిపిన ఈ ప్రయోగంలో 12మంది పాల్గొన్నారు. వీరంతా ఎగరడం, సూదులు, ఎత్తులు, సాలి పు
లైగర్ ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ అయింది. "లైగర్" టైటిల్కు తగ్గట్లుగా లయన్ అంత పవర్ ఫుల్గా.. చిరుతతో సమానమైన వేగంతో విసిరాడు పంచ్లు పూరీ జగన్నాథ్. "పులికి, సింహానికి క్రాస్ బ్రీడ్ పుట్టుంటాడు నా కొడుకు" అని చెప్తున�
కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు, నదీతీరాన నివాసాలు ఏర్పరచుకున్న వారు వరదల కారణంగా నష్టానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయు�
మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి భార్య ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు కుటుంబసమేతంగా హాజరయ్యారు. వారి ముగ్గురి పిల్లలతో సహా అక్కడకు వెళ్లి 1980ల నాటి వ్యాపారవేత్తకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో "ఇది చాలా విషాదకరమైన రోజు, కా�
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్య పతకాలతో సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టోర్నమెంట్ చివరి రోజున 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ, �
సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు వేళైంది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురువారం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మరోసారి
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్. భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడు�
ఎలన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ (76) ఇటీవల తనకు పుట్టిన సీక్రెట్ బిడ్డ గురించి బయటపెట్టి ఫ్యామస్ అయిపోయారు. ఈయన రీసెంట్ గా మరో బాంబు పేల్చారు. తన వీర్యాన్ని డొనేట్ చేస్తే ఎలన్ వంటి కొత్త తరాన్ని క్రియేట్ చేయొచ్చు కదా అని...
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కకున్నారు. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో మెప్పించి.. మైమరపించిన తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తనలు అవమానించారని ఆయన వంశస్థులు శ్రావణ భార్గవి పాడిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ధాన్యం వివాదంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య వాదన ముదిరింది. సేకరణ అంశంలో జరిగిన జాప్యంపై ఒకరిపై మరొకరు తప్పు తోసిపుచ్చుకుంటూ ఆరోపణలకు దిగారు. ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రచ్ఛ చేస్తున్నారు.