Home » Author »Subhan Ali Shaik
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్పై ఢిల్లీ హైకోర్టు చేసిన పిటిషన్పై విచారణ ప్రారంభించి మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధించింది.
పలు రాష్ట్రాల అప్పులపై లోక్సభ వేదికగా ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో 3లక్షల 98వేల 903లక్షల కోట్లు ఉండగా, తెలంగాణ 11వ స్థానంలో 3లక్షల 12వేల
ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న 29ఏళ్ల వ్యక్తి అతి దారుణంగా 75 సంవత్సరాల వయస్సున్న మహిళను 91సార్లు పొడిచి చంపాడు. స్టాక్ మార్కెట్ లో తాను కోల్పోయిన లక్షలాది రూపాయలను ఆమె నుంచి దోచుకోవాలనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు త�
Monkeypox: మంకీపాక్స్ సోకిన తొలి వ్యక్తి హాస్పిటల్ నుంచి పరారైనట్లు అధికారులు వెల్లడించారు. థాయ్లాండ్లోని ఫకేట్ లో తొలి కేసు నమోదుకాగా కంబోడియా అధికారులు హెల్త్ ప్రొటోకాల్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో మంకీపాక్స్ను అడ్డుకునేందుకు గానూ అతన
విండీస్ వీరులపై వరుస విజయాలు సాధించింది టీమిండియా. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మూడో మ్యాచ్ ఆడకుండానే 2-0తో గెలిచేసింది. ఈ గేమ్తో సిరీస్ మాత్రమే కాదు.. మరో రికార్డ్ బ్రేక్ చేసింది టీమిండియా. వరుసగా.. వెస్టిండీస్పై 12వ ద్వైపాక్షిక విజయాన్ని న�
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయోలాజికల్ ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు నార్త్ కొరియా ఆరోపించింది. రష్యా గతంలో ఇవే ఆరోపణలు వినిపించినప్పటికీ మార్చిలో యునైటెడ్ నేషన్స్ వాటిని కొట్టిపారేసింది. వాషింగ్టన్.. యుక్రెయిన్లో బయోలాజికల్ ఆయుధాలు
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. తన వ్యాపారాలతోనే కాదు పర్సనల్ లైఫ్తోనూ ట్రెండింగ్లో ఉంటారు. ఈ క్రమంలోనే మస్క్కు గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య మధ్య ఎఫైర్ ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించారు. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ కంపెనీలలో తన పెట్టు�
తెలంగాణలోని కామారెడ్డిలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి రీసెంట్గా కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లుగా తెలిసింది. గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Nagpur Boy: మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 15సంవత్సరాల వేదాంత్ డెకాటెకు జాబ్ ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకోమని చెప్పింది. రీసెంట్ అమెరికాకు చెందిన కంపెనీ డెవలప్మెంట్ కాంపిటీషన్ నిర్వహించింది. ఇందులో రెండ్రోజుల్లోనే వేదాంత్ 2వేల 66లైన్ల కోడ్ రాస
పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన PB ఫిన్టెక్, సంస్థ IT సిస్టమ్ జూలై 19న హ్యాకింగ్ గురైందని యాజమాన్యం తెలిపింది. తక్కువ సమయంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని ఆదివారం స్పష్టం చేసింది.
టెక్ దిగ్గజం గూగుల్ మరో ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ మీట్ యూజర్ల మీటింగ్ను ఇకపై యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ లో చూడొచ్చు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మీటింగ్ యాక్టివిటీస్ ప్యానెల్కు మీటింగ్ను నేవిగేట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ సెలక్ట్ చేశా�
చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో 16ఏళ్ల యువతి దివ్యాంగుడిని కత్తితో పొడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ అడిషనల్ సూపరిండెంట్ పోలీస్ కంకలీపరా ప్రాంతంలో ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఫిషింగ్ అనేది ఒక మోసపూరిత చర్య. సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారంలోకి ప్రవేశించడానికి మనల్ని మోసం చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఫిషింగ్ ద్వారా, మోసగాళ్ళు యూజర్నేమ్లు, పాస్వర్డ్లు, డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాల వంట�
: ప్రపంచదేశాలను కలవరపెట్టిస్తున్న మరో పెనుభూతం మంకీపాక్స్.. ఇప్పటికే ఇండియాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. దేశ రాజధానిలో 34ఏళ్ల వ్యక్తికి విదేశఆలకు వెళ్లినట్లు ఎటువంటి రికార్డు లేకపోయినా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింద�
ఇటీవల ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 21 గన్ సెల్యూట్ అనంతరం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ వేదికగా ఉదయం 10గంటల 15నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇం
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ వన్డేలకు రిటైర్ పలకి హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ తర్వాత చాలామంది ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ తో అలసిపోయినట్లు ఫీలవుతున్నారట.
చైనా రీసెర్చర్లు గాలిలో రాయగలిగే లేజర్ కనిపెట్టారు. వూహాన్ కు చెందిన సైంటిస్టుల టీం.. ఎటు నుంచైనా రాయగలిగే, స్పర్షించేలా అక్షరాలను రాసే లేజర్ రూపొందించారు. అల్ట్రా షార్ట్ లేజర్ పల్సెస్తో గాలి అణువులను లైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజ�
ఢిల్లీలో విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ 31 ఏళ్ల వ్యక్తిలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఇండియాలో నాలుగో మంకీపాక్స్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గతంలో మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి.
ఉదయం లేవగానే యాక్టివ్ అవ్వడానికి వేడి టీ లేదా కాఫీ తాగుతున్నారా.. వ్యాయామం చేసి మరింత అలర్ట్నెస్ కోరుకుంటున్నారా.. ఇవే కాదు వీటికంటే ప్రభావవంతమైన టెక్నిక్ చన్నీటి స్నానమని చెబుతున్నారు నిపుణులు. చాలామంది దూరంగా ఉండే చన్నీటి స్నానం మనల్ని �
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో విటమిన్ డి లోపం పెరుగుతున్నట్లు ఆస్టియోపోరోసిస్ ఇంటర్నేషనల్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది. తక్కువ విటమిన్ డి స్థాయిలు బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, ఎముక సాంద్రత కోల్పోవడం , రికెట్స్ వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమా�